Breaking News

Daily Archives: November 8, 2024

విద్యార్థి మృతిపై మంత్రి సవిత దిగ్భ్రాంతి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చెరువులో ఈతకు వెళ్లి ఊపిరాడక బాపట్ల జిల్లా దుద్దుకూరు బీసీ బాలుర వసతి గృహం ఎనిమిదో తరగతి విద్యార్థి వరుణ్ తేజ్ దుర్మరణపాలయ్యాడు. విద్యార్థి మృతిపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విచారం వ్యక్తంచేశారు. ఈ మేరకు శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. దుద్దుకూరు బీసీ బాలుర వసతి గృహం ఎనిమిదో విద్యార్థి వరుణ్ తేజ్ హాస్టల్ పక్కనున్న జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడన్నారు.. శుక్రవారం సాయంత్రం పాఠశాల …

Read More »

ప్రజలకు న్యాయ సేవా హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీ

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 9వ తేదీన జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణం నుండి జిల్లా కోర్ట్ సెంటర్ వరకు ప్రజలకు న్యాయ సేవా హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించి జిల్లా కోర్టు సెంటర్ లో మానవహారం నిర్వహించారు. కోర్టు సిబ్బంది తొలిత జెండా ఊపి ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, పారా లీగల్ …

Read More »

పారిశ్రామిక వేత్తలు గా ఎదగాలనే ప్రభుత్వ ఆశయం అవగాహన కార్యక్రమం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటికొకరు పారిశ్రామిక వేత్తలు గా ఎదగాలనే ప్రభుత్వ ఆశయం అనుసరించి ఈనెల 9వ తేదీన శనివారం ఉదయం10.00 గం.లకు మచిలీపట్నం లోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలు నందు రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర సారథ్యం లో ఒక అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు. 18 ఏళ్లు నిండి స్వంతంగా ఏదేని పరిశ్రమ స్థాపించాలి అనే వారికి పెట్టుబడులు ఎలా సమకూర్చుకోవాలి, పరిశ్రమ ఎలా స్థాపించాలి దానికి కావలసిన అర్హతలు …

Read More »

స్క్రీనింగ్ టెస్ట్ వాయిదా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతిభావంతులైన ఎస్.సి/ ఎస్.టి విద్యార్థులకు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ శిక్షణ కొరకు ఈ నెల అనగా ది.10.11.2024 తేదిన జరుగు స్క్రీనింగ్ టెస్ట్ ను “MLC ఎలక్షన్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్” అమలులో ఉన్నందున ప్రస్తుతానికి వాయిదా వేయుట జరిగినది. తదుపరి జరుగు డీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షా తేదిని అభ్యర్థులకు తరువాత తెలియపరచుట జరుగును అని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి అయిన షాహిద్ బాబు షేక్ …

Read More »

బాలల సంరక్షణ కేంద్రాలు తప్పని సరిగా రీజిస్ట్రేషన్ చేసుకోవాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జువనైల్ జస్టీస్ చట్టం ప్రకారం బాలల సంరక్షణ కేంద్రాలు తప్పని సరిగా రీజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా పరివీక్షణా అధికారి శ్రీమతి సత్యవతి , మచిలీపట్నం వారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ బాలల సoస్కరణల సేవల శాఖ సంచాలకులు ప్రకటన విడుదల చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈనెల 11వ తేదీ లోగ నిర్దేశించిన ఫార్మాట్ లో దరఖాస్తు ఫారాన్ని విజయవాడ కార్యాలయానికి పంపాలన్నారు. ఇతర వివరాలకు http://wdcw. ap. gov. in సంప్రదించాలన్నారు. తదుపరి …

Read More »

యూత్ ఫెస్టివల్ యువతరంగ్ 24 కార్యక్రమం నవంబర్ 8 నుండి నవంబర్ 10వ తేది వరకు అట్టహాసంగా నిర్వహించాలి

-భారతదేశానికి యువత వెన్నెముక లాంటివారు -విద్యార్థులకు విద్య, క్రీడలు రెండు కళ్ళు లాంటివి -డ్రగ్స్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను రూపొందిస్తాం : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మరియు యువజన క్రీడల శాఖ మంత్రి మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి -క్రీడా ఆంధ్రప్రదేశ్ ను రూపొందిస్తాం : సాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ వెన్నెముక లాంటి వారు యువత అని, విద్యార్థులకు విద్య, క్రీడలు రెండు కళ్ళు లాంటివనీ, డ్రగ్స్ లేని రాష్ట్రంగా …

Read More »

స్టేక్‌హోల్డర్ కన్సల్టేషన్‌

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : CII – ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (FACE), తిరుపతిలో ఈరోజు “FPO – AgTech ఇంటర్‌ఫేస్ ఇన్ మ్యాంగో వాల్యూ చైన్స్‌ను బలోపేతం చేయడం”పై సంప్రదింపులపై స్టేక్‌హోల్డర్ కన్సల్టేషన్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమం మామిడి వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి మరియు ఆంధ్రప్రదేశ్‌లో మామిడి విలువ గొలుసు యొక్క స్థిరమైన అభివృద్ధిని నిర్ధారించడానికి వ్యవసాయ-సాంకేతికతలను ఉపయోగించుకోవడంపై దృష్టి సారించింది. ఈ సంప్రదింపులు మామిడి రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లకు, ముఖ్యంగా వాతావరణ-స్మార్ట్ టెక్నాలజీలను అవలంబించడం మరియు పంటకోత …

Read More »

తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ నందు జాబ్ మేళా

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సీడ్ఆఫ్ మరియు డి ఆర్ డి ఎ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి లోని గవర్నమెంట్ ఐటిఐ ( Govt ITI,Padmavati Puram, Tirupati) నందు 11-11- 2024 అనగా ఈ సోమవారం నాడు ఉదయం 9 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహించబడును. జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం:Govt ITI, Padmavati Puram, Tirupati,Tirupati Dist. ఈ జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలైన అడు ట్రీ బీపీఓ …

Read More »

మంత్రి కొలుసు పార్థసారథి మూడు రోజుల తిరుపతి జిల్లా పర్యటన

-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆం.ప్ర. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ నెల నవంబర్ 8వ తేదీ నుండి 10 వ తేదీ వరకు మూడు రోజులు తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం విచ్చేయనున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8 వ తేదీ విజయవాడ నుండి రోడ్డు మార్గాన బయలుదేరి రాత్రి 10 …

Read More »

భవిష్యత్ లో యునిడో సహకారంతో నూతన ప్రాజెక్ట్ ల ప్రణాళికలు సిద్దం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాభివృద్ధిలో యునిడో భాగస్వామ్యం ఎంతో అభినందనీయమని, భవిష్యత్ లో యునిడో సహకారంతో నూతన ప్రాజెక్ట్ ల ప్రణాళికలు సిద్దం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ యునిడో ప్రతినిధులను కోరారు. శుక్రవారం గుంటూరు నగరంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్ (యునిడో) సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ నందపాల్ సింగ్, నేషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ దీపికా శ్రీపాద్ లతో నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో చర్చించారు. …

Read More »