విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాల లో యన్ సి సి కాడేట్ వింగ్స్ ను కాకినాడ గ్రూప్ కమాండర్ Col. రీతిన్ మోహన్ అగర్వాల్ అకడమిక్ ఇన్స్పెక్షన్ లో భాగం గా సందర్శించారు. యన్.సి.సి ద్వారా పోటీతత్వం సమయ పాలన అలవర్చుకోవాలని నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం టీమ్ బిల్డింగ్ ,టీమ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ మరియు సామాజిక అంశాలపై అవగాహన వున్నట్లయితే మంచి కెరీర్ పొందవచ్చునని ఆయన తెలిపారు. కల్నల్ బాలిందర్ సింగ్ 4గర్ల్స్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్, కల్నల్ మాణిక్ …
Read More »
Prajavartha Online Telugu News