Breaking News

Daily Archives: March 14, 2025

, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

గుంటూరు నగరంలో పారిశుధ్య పనులు చేయడానికి రోజువారీ వేతనంపై కార్మికులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పారిశుధ్య పనులు చేయడానికి రోజువారీ వేతనంపై కార్మికులు అవసరమని, ఆసక్తి కల్గిన వారు గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాల్ సెంటర్ లో నేరుగా లేదా 08632345103 కి కాల్ చేసి తమ వివరాలు నమోదు చేసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టడం ద్వారా నగరాన్ని స్వచ్చ గుంటూరుగా తీర్చి దిద్దుకోవాడానికి …

Read More »

నగరపాలక సంస్థ అధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్

– సింగిల్ యుజ ప్లాస్టిక్ పై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు – కమీషనర్ కేతన గార్గ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమాన్ని మార్చి 15 న చేపట్టనున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ కేతన గార్గ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. మార్చి 15 వ తేది ఉదయం 9.30 గంటలకి కంబాల చెరువు నుంచి పుష్కరఘాట్ వరకు ర్యాలీ స్వచ్ఛంధ్ర ర్యాలీ నిర్వహిస్తున్నట్లు …

Read More »

 తేదిన గనులు భూగర్భశాఖ రాజమహేంద్రవరం, జల వనరుల శాఖ, ఏజీఎల్బి సెక్షన్, స్థానిక రెవెన్యూ మరియు జిల్లా స్థాయి ఇసుక టాస్క్ ఫోర్స్ అధికారులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గనులు భూగర్భశాఖ రాజమహేంద్రవరం, జల వనరుల శాఖ, ఏజీఎల్బి సెక్షన్, స్థానిక రెవెన్యూ మరియు జిల్లా స్థాయి ఇసుక టాస్క్ ఫోర్స్ అధికారులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో గల డిసిల్టేషన్ రీచు కోటిలింగాల ఇసుక ర్యాంపు 11.900 కిమీ “అఖండ గోదావరి లెఫ్ట్ బ్యాంకు” (AGLB) వద్ద ఇసుక కార్యకలాపాలు జరుగుచున్న ప్రదేశం సంయుక్తంగా తనిఖీ చేసి నూతన ఇసుక విధానం 2024 ప్రకారం జలవనరుల శాఖ వారు అనుమతించిన బోట్స్ మెన్ సొసైటీలు …

Read More »

” ఒకసారి వాడిన ప్లాస్టిక్‌ను నివారించండి.. పునర్వినియోగాన్ని ప్రోత్సహించండి “

-” స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ సాధనలో  మార్చి నెల థీమ్ ”  కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం మార్చి 15 వ తేది స్వచ్ఛ ఆంధ్ర సూచికల కింద పరిశుభ్రత మరియు పరిశుభ్రతను ప్రోత్సహించడానికి “స్వర్ణ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర- ” “S.A.S.A” కార్యక్రమం కోసం కార్యాచరణ మార్గదర్శకాలను ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను తప్పని సరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. 2025 సంవత్సరం లో ప్రతి నెలా …

Read More »

దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామానికీ చెందిన తంగెళ్ళ సాంబశివరావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెనుకబడిన తరగతుల కేటగిరి కింద గృహ నిర్మాణం చేపట్టడం కోసం రూ.50 వేలు ఆర్ధిక సహాయం మొత్తాన్ని ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేవరపల్లి మండలం దేవరపల్లి గ్రామానికీ చెందిన తంగెళ్ళ సాంబశివరావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెనుకబడిన తరగతుల కేటగిరి కింద గృహ నిర్మాణం చేపట్టడం కోసం రూ.50 వేలు ఆర్ధిక సహాయం మొత్తాన్ని ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గతంలో అందచేసిన రూ.1,80,000 లకి అదనంగా మరో యాభై వేలు ఆర్ధిక సహాయం విడుదల చెయడం పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ప్రజా …

Read More »

నేడే (మార్చి 15 ) జి ఎస్ ఎల్ లో వెదురు సాగుపై శిక్షణా కార్యక్రమము 

– హాజరుకానున్న 15 మంది ఉద్యానవన అధికారులు, 100 మంది అభ్యుదయ రైతులు – ఆసక్తీ కలిగిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా ఉద్యానవన అధికారి సుజాత కుమారి రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యానవన పంటలు సాగు చేసే రైతుల పొలాలలో వెదురు సాగు విస్తీర్ణంను పోత్సహించుటకు రాష్ట్ర స్థాయీ ఒకరోజు శిక్షణా కార్యక్రమము తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలోని జి ఎస్ ఎల్ హాస్పిటల్ ఆడిటోరియంలో మార్చి 15 వ తేది …

Read More »