అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »Daily Archives: May 9, 2026
బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రమాణస్వీకారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
Read More »రాజమహేంద్రవరంలో నూతన 10 కోర్టుల భవన సముదాయం ప్రారంభం
-న్యాయ మౌలిక వసతులు ప్రజల విశ్వాసానికి ప్రతీకలు కావాలి -ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ శనివారం రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ ఆర్. రఘునందన్ రావు, జస్టిస్ బి.వి.ఎల్.ఎన్. చక్రవర్తి, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ న్యాపతి విజయ్ , జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, రాజమండ్రి బార్ …
Read More »విజయవాడ నోవాటెల్లో 13న ‘SME IPO’ అవగాహన సదస్సు
-ఎంఎస్ఎంఈలకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహనే లక్ష్యం -ఎంఎస్ఎంఈ అభివృద్ది సంస్థ – నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సంయుక్తంగా ఆథిత్యం -MSME రూపురేఖలు మార్చనున్న ‘NSE ఎమర్జ్’ -చిన్న పరిశ్రమలకూ ఇక స్టాక్ మార్కెట్ దన్ను అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు, ఏపీ ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ (APMSME Development Corporation) – నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సంయుక్తంగా విజయవాడలోని హోటల్ నోవాటెల్లో ఈ నెల …
Read More »సహకార శాఖలో పారదర్శకంగా ప్రమోషన్లు, పోస్టింగులు
– ఉద్యోగులకు సమయానికి పదోన్నతులు – వారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది – వ్యవసాయ,సహకార శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సహకార శాఖలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100 మంది వివిధ కేడర్ల ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా, ఏపీ కో-ఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టి.వి. ఫణి పేర్రాజు నేతృత్వంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, పదోన్నతులు పొందిన ఉద్యోగులు విజయవాడలో వ్యవసాయ, …
Read More »ఘనంగా 90 వసంతాల ఆకాశవాణి వేడుకల కార్యక్రమం
-రేపు తుమ్మలపల్లి కళా క్షత్రంలో స్వర సంధ్య మ్యూజికల్ కార్యక్రమం -విశ్వసనీయతకు మారుపేరు ఆకాశవాణి – నేటి తరానికీ స్ఫూర్తిదాయకం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారని అందులో భాగంగా ఆకాశవాణి రీజినల్ ఛానెల్ మేనేజర్ ఎమ్. సోమేశ్వరరావు, ఆకాశవాణి కార్యక్రమ విభాగాధిపతి జి. దివ్య, న్యూస్ విభాగాధిపతి టి. హెన్రీ రాజ్ లు శనివారం ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో …
Read More »గర్భం దాల్చిన బాలికకు అధిక మోతాదులో మాత్రలు.. తీవ్ర అస్వస్థత
-సుమోటోగా కేసు తీసుకున్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కళ్లచెరువు గ్రామంలో చర్చి పాస్టర్ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. చర్చి పాస్టర్ చౌటపల్లి రాంబాబు, పరిచయాన్ని ఆసరాగా చేసుకుని మైనర్ బాలికపై గత కొన్ని నెలలుగా లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, బాధిత …
Read More »ఎయిమ్స్ మంగళగిరి వాకథాన్ 2026
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఎయిమ్స్ మంగళగిరి వాకథాన్ 2026ను నిర్వహించింది అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకల్లో భాగంగా, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ నర్సింగ్కు చెందిన మంగళగిరి ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (MANA) ఆధ్వర్యంలో, “ నషా ముక్త్ భారత్ – త్రోవర్డ్స్ ఆ డ్రగ్ -ఫ్రీ ఇండియా ” అనే ఇతివృత్తంతో “ IND 2026 వాకథాన్ 2026 ”ను శనివారం, అనగా 09 మే 2026న ఉదయం 6:00 …
Read More »వత్సవాయిలో కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం వత్సవాయి గ్రామంలో కేడీసీసీ బ్యాంక్ వత్సవాయి బ్రాంచ్ ఆధ్వర్యంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఘనంగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం , జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం మాట్లాడుతూ, కేడీసీసీ సిబ్బంది మరియు సొసైటీ అధ్యక్షుల సహకారంతో …
Read More »అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »
Prajavartha Online Telugu News