Daily Archives: May 9, 2026

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

బీసీ హాస్టళ్లు భేష్

-ఐవీఆర్ఎస్ సర్వేలో టాప్ ప్లేస్ -సంక్షేమ హాస్టళ్లలో 78.20 శాతంతో అగ్ర స్థానంలో బీసీ హాస్టళ్లు -విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణలో వెల్లడి -కూటమి ప్రభుత్వం రాకతో బీసీ బిడ్డల చదువుకు ప్రాధాన్యం -అధికారంలోకి రాగానే గత ప్రభుత్వపు రూ.110 కోట్ల డైట్ బకాయిల చెల్లింపు -నాటి నుంచి ఎప్పటికప్పుడు డైట్, కాస్మోటిక్ బిల్లుల మంజూరు -విద్యార్థుల ఆరోగ్య, ఆహార భద్రతకు పెద్దపీట -ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్ల ఏర్పాటు -బీసీ హాస్టళ్లలో మొట్టమొదటిసారిగా ఎఫ్ఆర్ఎస్ శ్రీకారం -ఎఫ్ఆర్ఎస్ తో ఏడాదిలో రూ.6 కోట్ల ఆదా …

Read More »

నగరంలో వరేణ్య వన్ గ్రామ్ గోల్డ్ అండ్ పెరల్స్ షోరూమ్ గొప్ప ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరేణ్య వన్ గ్రామ్ గోల్డ్ అండ్ పెరల్స్ షోరూం ఏలూరు రోడ్,డు రాజగోపాల చారి వీధి, అప్సర థియేటర్ ఎదురుగా స్వర్ణ లోక్ కాంప్లెక్స్ లో శనివారం గొప్పగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం మాజీ మంత్రి, చీపురుపల్లి శాసనసభ్యులు అయిన కిమిడి కళా వెంకట్రావు చేతుల మీదగా నిర్వహించారు. మొదటిగా కళా వెంకట్రావు రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరొక ప్రత్యేక ఆహ్వానితులుగా సినీ తార హెబ్బా పటేల్ విచ్చేయడం జరిగింది. …

Read More »

తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఐఏఎస్ దంపతులు

తిరుచానూరు, తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి – తిరుమల రెండు రోజుల పర్యటన నిమిత్తం విచ్చేసిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్  జ్ఞానేష్ కుమార్ ఐఏఎస్ దంపతులు శనివారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “కుటుంబ ఓటర్లందరికీ ఇది ఒక కొత్త దినం. విజయవంతమైన …

Read More »

కొండ ప్రాంతాల ప్రజలకు అండగా ఉంటాం

-విజయవాడ కొండ ప్రాంతాల ప్రజలకు ఎంపీ చిన్ని శుభవార్త -ఎమ్మెల్యే ఎంపీస్ మీట్లో జీవో నెంబర్ 30 పై సీఎం కీలక ప్రకటన -మూడు నెలల్లో కొండ పోరంబోకు ప్రాంతాల్లో స్థలాలు రెగ్యులరైజేషన్ పై జిల్లా యంత్రాంగానికి కీలక ఆదేశాలు -సీఎంతో జరిగిన మీటింగ్ వివరాలు తెలిపిన ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని కీలక ప్రకటన చేశారు. కొద్ది రోజుల కిందట జరిగిన ఎమ్మెల్యే ఎంపీస్ మీట్లో …

Read More »

జనసేన పార్టీ నాయకులతో కీలక సమీక్ష సమావేశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఉమ్మడి కడప మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లాల జనసేన పార్టీ నాయకులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో డెలిమిటేషన్ ప్రక్రియ, రాబోయే కమిటీల ఏర్పాటు, సంస్థాగత నిర్మాణ బలోపేతం, ఎన్నికల కార్యాచరణ అంశాలపై విస్తృతంగా చర్చించి సమగ్ర సమీక్ష చేపట్టారు. అనంతరం వన్ టూ వన్ విధానంలో ప్రత్యేక చర్చలు నిర్వహించబడ్డాయి. జనసేన …

Read More »

వైద్య ప‌రిక‌రాల కొనుగోలు అక్ర‌మాల‌పై నివేదిక కోరిన మంత్రి

-ఆరోప‌ణ‌ల‌కు చోటులేకుండా స‌మ‌గ్ర సంస్క‌ర‌ణ‌ల‌కు ఆదేశం -వైద్య సిబ్బంది స‌ర్వీసు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి -రానున్న సాధార‌ణ బ‌దిలీ ప్ర‌క్రియ స‌జావుగా సాగాలి -ఆదేశాలు జారీ చేసిన వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య ప‌రిక‌రాల కొనుగోలులో అక్ర‌మాలు జ‌రుగుతున్న‌ట్లు మీడియాలో వ‌స్తున్న వార్తా క‌థ‌నాల‌పై వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ స‌మ‌గ్ర నివేదిక‌ను కోరారు. ఈ విష‌యంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ‌కు సంబంధించిన ప‌లు ఇత‌ర విష‌యాల‌పై మంత్రి శ‌నివారంనాడు కార్య‌ద‌ర్శి …

Read More »

ఘనంగా ముందురోజే బొండా రవితేజ జన్మదిన వేడుకలు, ప్రత్యేక జన్మదిన గీతం విడుదల

-సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్య ఉండటమే మా కుటుంబ లక్ష్యం – బొండా రవితేజ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : BRTS రోడ్డులోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయం నందు ఈరోజు ఆదివారం రేపు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా రవితేజ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బొండా రవితేజ & బొండా సిద్దార్ధ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఒక రోజు ముందుగానే జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు, కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, …

Read More »

స్టార్టప్‌లు పెద్ద పరిశ్రమల స్థాయికి ఎదగాలి

-అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలి -యువత, స్వయం సహాయక సంఘాల మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి -డిజిటల్ మార్కెటింగ్‌కు చేరువ కావాలి -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో యువత, స్వయం సహాయక సంఘాల మహిళలు స్టార్టప్‌ల ద్వారా ఆర్థికంగా ఎదగడానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పేర్కొన్నారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన వ్యాపారాలు సమర్థవంతమైన ప్రణాళిక, నాణ్యత, మార్కెటింగ్ విధానాలతో ముందుకు సాగితే పెద్ద పరిశ్రమల స్థాయికి ఎదగగలవని …

Read More »