Breaking News

Monthly Archives: May 2026

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

మెప్మా కార్యక్రమాలు పై పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ‘స్వయం’ బ్రాండ్ ను అధికారికంగా ప్రారంభించారు. ఈ బ్రాండ్ ద్వారా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు ఒక ప్రామాణికత (Standardization), ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ మరియు బ్రాండింగ్ కల్పించి, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ వేదికల ద్వారా విస్తృతంగా మార్కెటింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మెప్మా కార్యకలాపాలపై పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మెప్మా మిషన్ డైరెక్టర్, ఏఎండి, ఎస్ఎంఎం ఇతర మెప్మా …

Read More »

రేషన్ కార్డు సభ్యులందరూ ఇకెవైసి చేయించుకోవాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రేషన్ కార్డులోని సభ్యులందరూ తప్పనిసరిగా ఇకెవైసి చేయించుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ తెలిపారు. ఇకెవైసి పూర్తి చేసుకొనుటకు ఇప్పటికే అనేక సార్లు అవకాశం ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గుంటూరు జిల్లాలో మొత్తం 5,92,889 రేషన్ కార్డు ఉన్నాయని, రేషన్ కార్డులోని సభ్యులందరూ తప్పనిసరిగా ఇకెవైసి పూర్తి చేసుకోవాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికీ కొంత మంది ఆ ప్రక్రియను పూర్తి చేసుకోలేదని …

Read More »

అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మరో మూడు రోజులు కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపుతుందని వెల్లడించారు. దక్షిణ మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి విదర్భ, కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. రానున్న మూడు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు ఎపిఎస్డీఎంఎ ఎండీ ప్రఖర్ …

Read More »

జలధార – జల హారతితో భూగర్భ జలాలు పెరగాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జలధార – జల హారతి కార్యక్రమంతో జిల్లాలో భూగర్భ జలాలు పెరగాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. జలధార – జల హారతి కార్యక్రమంపై మంగళవారం సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన పనులు నీటి వనరుల నిల్వలు పెంచడానికి, నీటిని సంరక్షించడానికి, సాగు నీటి వ్యవస్థ బలోపేతం కావడానికి తోడ్పడాలన్నారు. ప్రతి మండలంలో చిన్న నీటి తరహా చెరువులు, వాటికి సంబంధించిన ఫీడర్ కాలువలను …

Read More »

భూ సమస్యలపై త్వరలోనే పూర్తి పరిష్కారం

-CRDA లో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశం -విలేకరులతో మాట్లాడిన పెమ్మసాని అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని రైతుల భూ సంబంధిత అంశాలపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రాయనపూడిలోని సిఆర్డిఏ కార్యాలయంలో మంగళవారం సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. పెమ్మసాని మాట్లాడుతూ * CRDA కు కొత్త కమిషనర్ గా విజయ …

Read More »

సహకరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు

-విలేకరుల సమావేశంలో పెమ్మసాని గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు రూ.369. 20 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, స్థానిక ఎమ్మెల్యే బి. రామాంజనేయులు గారితో కలిసి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెమ్మసాని మాట్లాడుతూ… * రైతే రాష్ట్రానికి వెన్నెముక అని నిరూపిస్తూ కూటమి ప్రభుత్వం మన గుంటూరు జిల్లా రైతాంగానికి ఉపయోగపడే విధంగా గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు రూ. 369.20 కోట్లను …

Read More »

డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్ లో ఈరోజు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాని సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వర రావు ప్రారంభించారు. గత మూడు సంవత్సరాలుగా మేము స్వయంగా వండి వడ్డంచే ఈ కార్యక్రమం అనేకమంది ఆకలి తీర్చడానికి మేము చేసే ఈ సేవలో అనేకమంది మంచి మనసున్న గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు మేము చేసే అన్నదాన కార్యక్రమం నిత్యాన్నదానంగా …

Read More »