-విజయవాడ క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ని కలిసి అభ్యర్థించిన ఏపీ ఛాంబర్స్, హోటల్స్ అసోసియేషన్ -హాస్పిటాలిటీ రంగ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -జూలై 14న విజయవాడలో “ఆంధ్రప్రదేశ్ ట్రావెల్ ఏజెంట్స్ మీట్ / ఇన్బౌండ్ టూరిజం కాన్క్లేవ్” -టూరిజం కాన్క్లేవ్కు మంత్రి కందుల దుర్గేష్ పూర్తి సహకారం అందించడంపై ఏపీ ఛాంబర్స్, హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందం కృతజ్ఞతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హాస్పిటాలిటీ రంగ సమస్యలను కేంద్రం …
Read More »Daily Archives: July 10, 2026
వెండి పతక విజేత దాక్షిణ్యను అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
-మరిన్ని విజయాలు సాధించాలని, రాష్ట్రానికి కీర్తి తెచ్చిన స్కేటర్ దాక్షిణ్యకు మంత్రి అభినందనలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల గోవాలో జరిగిన 8వ బ్రాండీ ఫెడరేషన్ కప్ స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రానికి వెండి పతకం సాధించిన విజయవాడకు చెందిన సి.హెచ్.వి. దాక్షిణ్య అమరావతి సచివాలయంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దాక్షిణ్యను అభినందించి, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి మరింత …
Read More »‘గ్రహాంతర ప్రేమికుడు’ఓటీటీ చిత్రం ఫస్ట్ లుక్, ట్రైలర్ విడుదల చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
-సినిమా హిస్టరీలోనే గొప్ప ప్రయోగం..సైన్స్కు అందని విశ్వ రహస్యాలను ఈ చిత్రం ఆవిష్కరించే ప్రయత్నం చేసిందని తెలిపిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ యూట్యూబర్, క్రియేటివ్ డైరెక్టర్ స్టైల్ రవి తెరకెక్కిస్తున్న వినూత్న ఓటీటీ చిత్రం ‘గ్రహాంతర ప్రేమికుడు’. సినీ చరిత్రలోనే ఒక మైండ్బ్లోయింగ్ ప్రయోగంగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్ను రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం వెలగపూడి సచివాలయంలో ఘనంగా విడుదల చేశారు.”విశ్వంలో ఏలియన్స్ ఉనికిపై ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. …
Read More »ఉమ్రా యాత్రను జెండా ఊపి ప్రారంభించిన హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ భాష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ వించిపేట నుంచి మహమ్మదీయ హజ్ ఉమ్రా సర్వీసెస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో ఉమ్రా మక్కా యాత్ర కోసం బయలుదేరిన 90 మంది ఉమ్రా యాత్రకుల బస్సును రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా గారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు నారా లోకేష్, ఎం ఎన్ డి ఫరూక్ లు ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ …
Read More »నగరంలో ఘనంగా ‘గ్రాండ్ ఫ్లవర్స’ షాపీ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పుష్పాభిమానులకు రకరకాలైన బోకేల రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు ‘గ్రాండ్ ఫ్లవర్స’ షాపీ ప్రారంభించారు. శుక్రవారం బందరురోడ్డులోని బృందావన్ కాలనీలో ఎ కన్వెన్షన్ ఎదురుగా ‘గ్రాండ్ ఫ్లవర్స’ షాప్ను నిర్వాహకులు ప్రారంభిం చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పి.శేఖర్, డి.అర్జున్ మాట్లాడుతూ అభిరుచిగల పుష్పాభిమానులు అభినందనలు తెలపడానికి, సెలబ్రటీలను, ప్రముఖులను, వివాహాది శుభకార్యాలకు సంబంధించి తదితర కార్యక్రమా లకు ప్రత్యక్షంగా అందజేసే బోకేలను, ఫ్లవర్ బకెట్స్ వివిధరకాల రంగులు కలిగిన పువ్వులతో అనేక రకాల మోడల్స్లో అందజేస్తున్నామన్నారు. …
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »తిరుపతి పార్లమెంట్ పరిధిలో రూ.4.99 కోట్ల గ్రామీణ రహదారి పనులకు కేంద్రం ఆమోదం
-ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి చొరవ ఫలితం.. తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి చేసిన నిరంతర కృషికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఎంపీ ప్రతిపాదించిన రహదారి పనులకు గతంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖకు తన సమ్మతిని తెలియజేస్తూ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి తక్షణ ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుపతి ఎంపీ …
Read More »హస్తకళా మహోత్సవం–2026 చారిత్రక విజయం… లేపాక్షి సిబ్బంది కృషి మరువలేనిది
-రాష్ట్ర హస్తకళాకారుల అభ్యున్నతికి మరిన్ని సంస్కరణలు – లేపాక్షి చైర్మన్ డా. పసుపులేటి హరి ప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన లేపాక్షి హస్తకళా మహోత్సవం–2026 అపూర్వ విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు డా. పసుపులేటి హరి ప్రసాద్ లేపాక్షి సంస్థ అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. మహోత్సవ విజయానికి ప్రతి ఉద్యోగి చూపిన అంకితభావం, …
Read More »వైద్య సేవల్లో చిన్నపాటి అలసత్వాన్నీ సహించేది లేదు..
– విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు – ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సేవలందించాల్సిందే – రోగుల నుంచి అత్యుత్తమ ఫీడ్బ్యాక్ వచ్చేలా సేవలందించాలి – న్యూ జీజీహెచ్ను రాష్ట్రంలోనే నెం.1 ఆసుపత్రిగా నిలపాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ స్పష్టీకరణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శుక్రవారం విజయవాడ న్యూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (న్యూ జీజీహెచ్)లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగం, ఔట్పేషెంట్, ఇన్పేషెంట్ వార్డులు, ఐసీయూలు, ఔషధ …
Read More »మరో నాలుగు రోజులు మాత్రమే సర్!
– ఓటర్లు త్వరితగతిన ఫారాలు బీఎల్వోలకు అందజేయండి – క్షేత్రస్థాయిలో సదా ఓటర్ల సేవలో బీఎల్వోలు, అధికారులు అందుబాటులో – ఈ నెల 11, 12 తేదీల్లో సర్ ప్రత్యేక శిబిరాలు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియను ఈ నెల 14వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉందని, ఓటర్లు త్వరితగతిన …
Read More »
Prajavartha Online Telugu News