Breaking News

ఎమ్మెల్యే మల్లాది విష్ణుని కలిసిన నూతన డైరెక్టర్లు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు ని కలిసిన రాష్ట్ర సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్టర్ బొడ్డు నళిని, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పిల్లి క్రిష్ణవేణి, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కుదిరేళ్ల వీరబాబు. రాష్ట్ర ప్రభుత్వం డైరక్టర్ పదవులు ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే  కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

జూన్ నాటికి 3 లక్షల గృహాలను ప్రారంభించేందుకు చర్యలు

-పిఎంఎవై 1.0 పధకం గడువు మరో ఏడాది పాటు పొడిగింపు -ఎస్సీ,ఎస్టీ,పివిటిజి,బిసీ గృహ లబ్దిదారులకు అదనపు సాయం -గృహ నిర్మాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *