Breaking News

ప్రజల సమస్యలు త్వరిత గతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు ప్రజల సమస్యలు త్వరిత గతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆసరా, కొవ్వూరు ఇంచార్జ్ ఆర్డీఓ, పి. పద్మావతి అన్నారు. కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం స్పందన దరఖాస్తులు ప్రజలనుండి స్వీకరించారు. ఈ సందర్బంగా పద్మావతి మాట్లాడు తూ మొత్తం 15 స్పందన దరఖాస్తు లు వచ్చాయని అన్నారు. వీటిలో స్థల వివాదాలు పరిష్కారం, ఇంటి స్థలం కోసం దరఖాస్తు లు, స్వచ్ఛ భారత్ మరుగుదొడ్లు నిర్మాణం బిల్లు లు, ఎన్ ఆర్ ఈ జి ఎస్ చెల్లింపు లు, తదితర అంశాలపై ఫిర్యాదులు సమర్పించి త్వరితగతిన పరిష్కరించా లని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాల య ఏ. ఓ,జి. ఎస్. ఎస్.జవ హర్ బాజీ, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గత ప్రభుత్వం హయాంలో అసంపూర్తిగా పిహెచ్ సిల నిర్మాణాలు

-ఆర్భాటంగా నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టారే తప్ప ప్రయోజనం శూన్యం -కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనందున నిలిచిపోయిన పిహెచ్సిల నిర్మాణాలు -గిరిజన ప్రాంతాల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *