విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవానీపురం లోని ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో సీఎం చంద్రబాబు 76 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు కేక్ లు కట్ చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రగతి కి దార్శనికుడు అని చంద్రబాబు ను కొనియాడారు.. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ,
ఏదుపాటి రామయ్య , మాజీ కార్పొరేటర్లు గుడివాడ నరేంద్ర రాఘవ, మహదేవపు అప్పాజీ, అతులూరి పెద్ద బాబు , జనసేన నాయకుడు స్టాలిన్ శంకర్, సుజనా మిత్రులు కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News