గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థలో సుదీర్ఘ కాలం విధులు నిర్వహించి గురువారం ఉద్యోగ విరమణ చేసిన నమ్రత్ కుమార్ ని జిఎంసి అదనపు కమిషనర్ (ఇంచార్జి) జి.సాంబశివరావు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన సభలో అభినందించారు. కార్యక్రమంలో వివిధ సెక్షన్ల అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News