కైకలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 18వ తేదీ శ్రీ శ్రీ శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయంలో నిర్వహించే పడి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొని పూజ కార్యక్రమం ప్రారంభించాలని ఆలయ ఈఓ కందుల వేణుగోపాలరావు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావును కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ,వైస్ ఎంపీపీ మహ్మద్ జహీర్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, చెరుకువాడ బాలరామరాజు, కూనవరపు సతీష్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News