న్యూ ఢిల్లీ , నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ నటి, మాండ్య ఎంపీ సినీ నటి,సుమలత బీజేపీలో చేరుతున్న ట్లు ప్రకటించారు. బెంగళూరులో బీజేపీ నేతల సమక్షంలో ఆ పార్టీలో జాయిన్ కానున్నట్లు తెలిపారు. మాండ్య పార్లమెంట్ నియో జకవర్గం అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా, మోదీనే మళ్లీ ప్రధాని కావాలనే ఆకాంక్షతో బీజేపీకి మద్దతు తెలుపుతు న్నట్లు చెప్పారు. కాగా గత ఎన్నికల్లో సుమ లత ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు.
Tags delhi
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …