తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా సచివాలయంలో ఈ నెల 7 న ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి నేడు సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ గారు జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బందితో కలిసి పూజలు నిర్వహించి నిమజ్జనం కొరకు గణపతిని ఘనంగా సాగనంపారు.
Prajavartha Online Telugu News