విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో 4వ తేదీన జరిగిన ప్రాంతీయ రైల్వే ఉన్నతాధికారులు, ఎం.పిల సమావేశంలో నరసరావుపేట గౌరవ ఎం.పి. లావు శ్రీకృష్ణ దేవరాయలు ద్వారా పెద్దకూరపాడు ప్రాంత రైల్వే ప్రయాణీకుల నుండి వినతి పత్రాన్ని అందుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ “పెద్దకూరపాడులో గుంటూరు – సికింద్రాబాద్ మధ్య నడిచే రేపల్లె ఫాస్ట్ పాసింజరు, పల్నాడు ఎక్స్ ప్రెస్ లలో ఒక ట్రైన్ కు స్టాప్ ఇస్తామని” హామీ ఇస్తున్న దృశ్యం.
Prajavartha Online Telugu News