Breaking News

ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు అనుసరించి సహేతుకమైన విధానంలో చర్యలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజానగరం మండలం జి. యర్రంపాలెం నకు చెందిన దివ్యాంగులు పెదపాటి గోపాలకృష్ణ తనకు గతంలో కేటాయించిన రేషన్ షాపు ను బైఫరికేషన్ కింద విభజించు చున్నట్లు తెలియ వచ్చిందని, తనకి తగు న్యాయం చెయ్యాలని పేర్కొన్నట్లు రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు అనుసరించి సహేతుకమైన విధానంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. పెదపాటి గోపాలకృష్ణ వద్దకు వెళ్లి సమస్య వివరాలు తెలుసుకోవడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *