Breaking News

సర్దార్ వల్లభాయ్ పటేల్ నేటి యువత కు ఆదర్శం… : షేక్ బాజీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి కి 560 సంస్థానాలు విలీనం కాకపోతే సర్థార్ వల్లభాయ్ పటేల్ కారణంగా భారతదేశం ఏక ఛత్రాధిపత్యానికి తీసుకుని వచ్చారు.నైజాం సంస్థానం వీలినం చేయడం లో పటేల్ పాత్ర అత్యంత ప్రశంసనీయం.
భారతదేశాన్ని శక్తి వంతమైన దేశం గా తీర్చి దిద్దిన ఘనత సర్థార్ వల్లభాయ్ పటేల్ కే దక్కుతుంది అన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *