విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరానికి చెందిన రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ సయ్యాన సుశీల్ రావు ఈరోజు బిజెపి తీర్థం తీసుకున్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గుత్తి కొండ శ్రీ రాజా బాబు, జిల్లా ఇన్చార్జి ఉన్నమట్ల కపర్థి, మచిలీపట్నం అసెంబ్లీ కన్వీనర్ శోడిశెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News