ధవళేశ్వరం.నేటి పత్రిక ప్రజావార్త : అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్న అన్న నానుడిని ప్రతి ఒక్కరూ గుర్తించుకొని తమకు తోచిన రీతిలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని యం. రాజబాబు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారంనాడు ధవళేశ్వరం బైపాస్ రోడ్డులో గల శ్రీ శ్రీదేవి పోలేరమ్మ ఆలయం వద్ద సుమారు 1500 మందికి అన్నదానం కార్యక్రమంను ఆలయ ధర్మకర్త శ్రీమతి యం పార్వతమ్మ కుమారుడు యం రాజుబాబు నిర్వహించారు. రాజుబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా జులై నెలలో నిర్వహించే పోలేరమ్మ జాతరతో పాటుగా …
Read More »Tag Archives: AMARAVARTHI
ప్రజారవాణా వ్యవస్థలో మెరుగైన సౌకర్యాలు అందించుటతో పాటు అభివృద్ధి పథంలో నడిపిస్తాం…
-రవాణా, సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), -వైస్ ఛైర్మన్ యంసి. విజయానంద రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారవాణా వ్యవస్థను మరింత అభివృద్ధి పరిచి లాభాల బాటలో నడిపించేలా అందరూ కలిసి పనిచేయాలని రాష్ట్ర రవాణా సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ఏపియస్ఆర్ టి సి వైస్ ఛైర్మన్ గా సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని సికె కన్వెన్షన్ సెంటరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యంసి. విజయానంద రెడ్డి వైస్ ఛైర్మన్ గా ప్రమాణ …
Read More »ధాన్యం సేకరణ మరింత వేగవంతం చేయాలి : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ధాన్యం సేకరణ (Paddy Procurement)ను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు.ఈమేరకు సోమవారం అమరావతి సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలను కేంద్రంగా చేసుకుని ధాన్యం సేకరణ వేగవంతంగా చేయాలని ఆదేశించారు.అదే విధంగా కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో సొమ్ము చెల్లించాలని చెప్పారు. అంతేగాక రానున్న రోజుల్లో ధాన్యం సేకరణ మరింత సులువుగా సాఫీగా …
Read More »మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజైన మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త బోధనలైన దాతృత్వం, కరుణ, ధార్మిక చింతన, సర్వమానవ సమానత్వం, ఐకమత్యం మానవాళికి సదా అనుసరణీయమని పేర్కొన్నారు. భక్తి, శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
Read More »రాష్ట్ర వేడుకగా మహర్షి వాల్మీకి జయంతి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వేడుక (స్టేట్ ఫంక్షన్) గా మహర్షి వాల్మీకి జయంతిని ఈ నెల 20 న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే కోవిడ్-19 నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే ఈ వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వులలో స్పష్టంచేసింది.
Read More »రేపే ఈద్ మిలాదిన్ నబి ప్రభుత్వ శెలవు దినం
-ఈ నెల 20 కి బదులు 19 కి మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈద్ మిలాదిన్ నబి ప్రభుత్వ శెలవు దినంను ఈ నెల 19 కి మారుస్తూ ప్రభుత్వం జి.ఓ.ఆర్టీ.నెం.1707 ను సోమవారం జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈద్ మిలాదిన్ నబి ప్రభుత్వ శెలవు దినంను గతంలో ప్రకటించినట్లుగా ఈ నెల 20 కి బదులు 19 కి మార్చాలని ప్రభుత్వం నిర్ణయం …
Read More »విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై ఘనంగా విజయదశమి వేడుకలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై విజయదశమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. వెంకటేశ్వర స్వామి వారికీ అభిషేకం, అనంతరం అలంకరణ, అష్టోత్తర శతనామార్చన ఎంతో వైభవంగా జరిగాయి. విజయకీలాద్రి దివ్యక్షేత్రం పై శమిపూజ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది. వెంకటేశ్వర స్వామి వారు హస్వ వాహనం పై భక్తులకు దర్శనం ఇచ్చారు.
Read More »అమరావతిలో శాశ్వతరాజధానిపై పునరాలోచనా చేయాలి…
-మోతడక ధర్న శిబిరంలో సిపిఐ నేత ముప్పాళ్ల -666వ రోజుకు చేరిన దీక్షలు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మూడు రాజధానులు ఆంధ్ర ప్రదేశ్ నాశనానికి దారి తీస్తాయి. అమరావతిలోనే ఒకే ఒక్క శాశ్వత రాజధాని కొనసాగుంపుకై తక్షణం పునరాలోచన చేయాలంటూ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేసారు. అమరావతిలో రాజధాని కొనగాగింపుకై గుంటూరు జిల్లా మోతడక గ్రామంలో జరుగుతున్న దీక్షలు 666వ రోజుకు చేరిన సందర్భంలో బుధవారం ధర్నా శిబిరంలో మహా సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిధిగా …
Read More »హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామికి ఘణంగా వీడ్కోలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి చతీష్ఘడ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్నఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామికి ఘనంగా వీడ్కోలు పలికారు.ఈమేరకు ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో చతీష్ఘడ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీపై వెళుతున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామికి పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు.ఈసందర్భంగా బదిలీపై వెళుతున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి …
Read More »హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ హసానుద్దీన్ అమానుల్లా ప్రమాణ స్వీకారం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ హసానుద్దీన్ అమానుల్లా(Ahsanuddin Amanullah)చే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి(Arup Kumar Goswami) ప్రమాణం చేయించారు. ఈ మేరకు ఆదివారం ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలోని మొదటి కోర్టు హాల్లో పాట్నా హైకోర్టు నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చిన జస్టిస్ హసానుద్దీన్ అమానుల్లాచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ప్రమాణం చేయించారు. అత్యంత నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి …
Read More »
Prajavartha Online Telugu News