Breaking News

Tag Archives: gudivada

రాష్ట్రంలోని అంగన్వాడీ స్కూళ్ళలో అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్న సీఎం జగన్… : మంత్రి కొడాలి నాని

-గుడివాడ నియోజకవర్గానికి రూ. 5.80 కోట్లు… -కేంద్రాల నిర్మాణం, మరమ్మతులను పూర్తిచేస్తాం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అంగన్ వాడీ స్కూళ్ళలో సీఎం జగన్మోహనరెడ్డి అధునాతన సౌకర్యాలను కల్పిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో అంగన్వాడీ స్కూళ్ళ మరమ్మతులపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలో అంగన్ వాడీ …

Read More »

18 ఏళ్లు నిండిన యువతీయువకులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి…

-ప్రతి పాఠశాలలో కరోనా నిబంధనలను పాటించాలి. -తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రభుత్వఉద్యోగులు రెండు రోజుల్లో వారి పరిధిలో గల సచివాలయాల్లో సరెండర్ చెయ్యాలి.. -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా 2022 జనవరి 1 వ తేదీ నాటికి 18 సంవత్సరాలు వయస్సు నిండిన యువత తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డివిజన్ పరిదిలోని 18 …

Read More »

ప్రతి ఇంటికీ స్వచ్చమైన త్రాగునీటిని అందించడమే జలజీవన్ మిషన్ ముఖ్యోద్దేశ్యం…

– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన బృహత్తర కార్యక్రమమే జలజీవన్ మిషన్… -గ్రామాల్లో తాగునీటి నాణ్యతా ప్రమాణాలు తెలుసుకునేందుకే గ్రామస్థాయి కమీటీలకు శిక్షణా కార్యక్రమం… -ఆర్ డబ్ల్యూఎస్ ఎస్ఈ సత్యనారాయణ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కుళాయిలలు ద్వారా ప్రతి ఇంటికీ శుద్ది చేసిన స్వచ్చమైన తాగునీటిని అందించాలన్నదే జలజీవన్ మిషన్ ముఖ్యోద్దేశ్యమని గ్రామీణ నీటి సరఫరా శాఖ సూపరింటెండింగ్ ఇంజినీరు ఎన్.వి.వి. సత్యనారాయణ అన్నారు. స్థానిక యంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం గుడివాడ రూరల్ మండలం తాగునీటి నాణ్యత మరియు …

Read More »

ప్రజల నుండి స్పందన అర్జీలను స్వీకరించిన ఆర్డీవో శ్రీను కుమార్…

-ప్రభుత్వఉద్యోగి ఎవరైనా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటే రద్దు చేయడం జరగుతుంది… -ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు స్వాతంత్ర్య పోరాట ఉద్యమం స్పూర్తి రాజకీయ విలువలను భావితరాలకు స్పూర్తి దాయకం… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలపై స్ఫందనలో వచ్చిన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్ఫందన కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనుకుమార్ డివిజన్ స్థాయి అధికారులతో కలసి ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. …

Read More »

గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించండి…

– ప్రతి నెలా వేర్వేరు పథకాలను అమలు చేస్తున్నాం… – రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, ఆగస్టు 21: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. శనివారం కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలం కల్వపూడి అగ్రహారం గ్రామంలో గ్రామ సచివాలయ ప్రారంభోత్సవం అనంతరం మంత్రి కొడాలి నాని గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. …

Read More »

కల్వపూడి అగ్రహారం గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన మంత్రి కొడాలి నాని

– సర్పంచ్, ఎండీవోతో కలిసి శిలాఫలకం ఆవిష్కరణ… గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం పరిధిలోని రూరల్ మండలం కల్వపూడి అగ్రహారం గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) శనివారం ప్రారంభించారు. గుడివాడ ఎండీవో ఏ వెంకటరమణ, గ్రామ సర్పంచ్ పోటూరి వెంకటేశ్వరమ్మ, గ్రామ పెద్దలతో కలిసి మంత్రి కొడాలి నాని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని పూజా కార్యక్రమాలను …

Read More »

కొవ్వాడలంక గ్రామంలో రూ.99.42 లక్షల వ్యయంతో సచివాలయం, ఆర్బీకేల నిర్మాణ పనులను ప్రారంభం…

-కైకలూరు నియోజకవర్గంలో తొలి దశలో 6100 గృహాలను నిర్మిస్తున్నాం.. -శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాలు అభివృద్ధి జరిగినపుడే, రాష్టం బాగుంటుందని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. బుధవారం మండవల్లి మండలం కొవ్వాడలంక గ్రామంలో రూ.99.42 లక్షల వ్యయంతో నిర్మించనున్న సచివాలయం, రైతు భరోసా, ఆరోగ్యఉపకేంద్రం, బల్క్ మిల్క్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసి సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఈ రోజు …

Read More »

ఈకేవైసీలో పేర్లు లేని రేషన్ కార్డు దారులు వెంటనే నమోదు చేయించుకోవాలి…

-వాణిజ్య వ్వాపార సముదాయాల్లో నోమాస్క్ నో సేల్ విదానాన్ని పాటించాలి… -డివిజన్ లో కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాం… -ఆర్డీవో శ్రీనుకుమార్ గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : డివిజన్ పరిధిలో కోవిడ్ నియంత్రణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగిఉండాలని ఆర్డీవో జి. శ్రీనుకుమార్ అన్నారు. బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ డివిజన్ పరిధిలో కోవిడ్ కేసుల ప్రభావం తగ్గినప్పటికీ నియంత్రణే లక్ష్యంగా మాస్కు ధరిచండం, భౌతిక దూరం శానిటైజర్సు వినియోగం నిబంధలను పాటించాలని అన్నారు. డివిజన్ …

Read More »

రైతు సమస్యలు పరిష్కరించేేందుకే రైతు స్పందన కార్యక్రమం…

– ప్రతి రైతు పండించే పంట వివరాలు ఈ – క్రాఫ్ లో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి… -నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఆర్బీకేల ద్వారా రైతులకు అందిస్తున్నాం… -వ్యవసాయాధికారి ఆంజనేయులు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి రైతు పండించే పంటలను ఈ – క్రాప్ లో తప్పని సరిగా నమోదు చేయించుకోవాలని గుడివాడ రూరల్ మండల వ్యవసాయ శాఖాధికారి ఎస్.టి ఆంజనేయులు అన్నారు. బుధవారం స్థానిక వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు కార్యాలయంలో నిర్వహించిన రైతు స్పందన కార్యక్రమంలో వివిధ …

Read More »

విద్యా వ్యవస్థలో సంస్కరణలకు సీఎం జగన్మోహనరెడ్డి శ్రీకారం… : మంత్రి కొడాలి నాని

-సమగ్ర వికాసమే లక్ష్యంగా బోధనలోనూ మార్పులు -విద్యారంగంలో సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ పథకాలు గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యా వ్యవస్థలో సంస్కరణలకు సీఎం జగన్మోహనరెడ్డి శ్రీకారం చుట్టారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మంగళవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని పిరమిడ్ ధ్యాన కేంద్రం అధ్యక్షురాలు జీ రాజకుమారి కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆత్మ విద్య ద్వారా విద్యార్థులు ఆత్మసైర్యంతో జీవించాలనే లక్ష్యంతో గుడివాడ నియోజకవర్గం …

Read More »