Breaking News

Tag Archives: rajamendri

సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హి సేవా – 2024

-వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలెక్టర్ల కు దిశా నిర్దేశనం -క్షేత్ర స్థాయిలో అవగాహాన, అమలు కార్యక్రమాలు -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : స్వభావ స్వచ్ఛత – సంస్కార స్వచ్ఛత సాధన కొరకు స్వచ్ఛతా హి సేవా – 2024 కార్యక్రమం లో భాగంగా సెప్టెంబరు 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు వరకూ  మూడు కీలక అంశాలతో ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం …

Read More »

ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మంగళవారం సాయంత్రం కు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

-సాయంత్రం నాటికి బ్యారేజ్ వద్ద 10 లక్షల క్యూసెక్కుల దాటే అవకాశం -గోదావరీ నదికి బుధవారం ఉదయం 12 నుంచి 13 లక్షల క్యూసెక్కుల నీరు చేరే అవకాశం -రేపు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం -గణేష్ నిమజ్జనం కు ఏర్పాట్లు పూర్తి చేశాం -వరద ఉధృతి నేపధ్యంలో గణేష్ నిమజ్జనం సాధారణ పౌరులను అనుమతించం -ఘాట్ల వద్ద ఉన్న జిల్లా యంత్రాంగం కు విగ్రహాలు అందచెయ్యాలి -జిల్లా ప్రజలకు కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు

-విజయవాడ వరద బాధితుల సహాయార్థం తూర్పు గోదావరి జిల్లా దాతలు ముందుకు రావడం అభినందనీయం -పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నవినాయక చవితి పండుగ సంధర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక , సినిమాతో గ్రాఫిక్ శాఖ మంత్రి కందుల దుర్గేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరంలో వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి …

Read More »

జిల్లాలో ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు

-కలెక్టరు పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి పండుగ సంధర్భంగా జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలియ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మట్టి గణపతి విగ్రహాలకు మాత్రమే పూజలు చేసి, పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. వినాయక చవితి పండుగ జరుకునే విధానంలో ప్రకృతిలో సహజంగా లభించే వాటితోనే పూజలు చేయడం పురాతనకాలం ఆచారంగా వస్తోందని పేర్కొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తదితర నీటిలో …

Read More »

“మినీ జాబ్ మేళా”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనైపుణ్యాభివృద్ది సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ అధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా లోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించుటకు గాను చేపడుతున్న “మినీ జాబ్ మేళా” లో భాగంగా, గురువారం NAC బొమ్మూరు , రాజమండ్రీ “మినీ జాబ్ మేళ” నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నైపణ్యాదికారి ఎమ్ కొండలరావు మరియు జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని అందరూ …

Read More »

సెప్టెంబర్ 5 న NAC బొమ్మూరు ప్రాంగణంలో మినీ జాబ్ మేళా

-సెప్టెంబరు నెలలో 610 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలండర్ విడుదల -గోడ ప్రతులను ఆవిష్కరించిన కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులు సెప్టెంబరు 5 వ తేదీన చేపట్టనున్న జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో సెప్టెంబరు నెలకు చెందిన జాబ్ క్యాలెండర్ ను కలెక్టరు …

Read More »

తూర్పు గోదావరి జిల్లాలో స్కూల్స్ కి సెలవు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం .. వర్షా ప్రభావం నేపథ్యంలో శనివారం తూర్పు గోదావరి జిల్లాలో స్కూల్స్ కి సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. నేటి అర్ధరాత్రి విశాఖపట్నం మరియు గోపాల్‌పూరం మధ్య కళింగపట్నంకు దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనడం జరిగిందన్నారు. దీని ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు …

Read More »

ఫ్లవర్ మార్కెట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం

-ప్రత్యాన్మయ మార్గాలు ద్వారా అదనపు ఆదాయం సాధ్యం -విలువ ఆధారిత ఆదాయం సాధ్యం -ఆగరబత్తుల యూనిట్స్ స్థాపన కోసం స్వచ్ఛందంగా ముందుకు రావాలి -పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పూల వ్యర్ధాల నుంచి అదనపు ఆదాయాన్ని పొందడంతోపాటు, పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో కడియం పూల మార్కెట్ అసోసియేషన్ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

మనం ఎక్కడున్నా తెలుగు భాషా, సంస్కృతిని కాపాడుకోవాలి

-మహారాష్ట్ర థానే లో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ – తెలుగు సభలో పాల్గొన్న.. -రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ థానే, నేటి పత్రిక ప్రజావార్త : అమ్మలాంటి మాతృ భాష తెలుగు యొక్క ఔనత్యాన్ని భావితరాలకు తెలియచేయాలనే సంకల్పంతో థానేలో వున్న తెలుగువారంతా  కలిసి తెలుగు మహాసభ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ …

Read More »

సెప్టెంబరు 14 రెండవ శనివారం జాతీయ లోక్ అదాలత్

-రోడ్డు భద్రత దృష్ట్యా మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించండి -జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా , అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ఈ దిగువ తెలుపబడిన అన్ని కోర్టుల యందు ది. 14.9.2024 న (శనివారం) జాతీయ లోక్ అదాలత్ …

Read More »