-తెనాలిలో ఒక కోటి 25 లక్షల రూపాయలతో Mgnregs నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : దీపావళి సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్ లా పథకాన్ని ప్రారంభిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పల్లె వారోత్సవాలు భాగంగా ఆదివారం తెనాలి నియోజవర్గంలో ఐదు గ్రామాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి ఒక కోటి 25 లక్షల రూపాయలతో అంతర్గత సిసి …
Read More »Tag Archives: tenali
ఐదేళ్ల తర్వాత పల్లెల్లో పండుగ వాతావరణం
-కోటి 30 లక్షల రూపాయల MGNREGs నిధులతో అభివృద్ధి పనులకు ఈ కారం చుట్టిన మంత్రి నాదెండ్ల తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే ‘పల్లె పండుగ–పంచాయతీ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తెనాలిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ కొల్లిపర మండలంలో ఒక కోటి 30 లక్షల నిధులతో 11.050 కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో మరో …
Read More »మాదిగ కష్టాలు గ్రహించి తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు అభినందలు
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : గత 30 సంతవ్సరాలుగ రిజర్వేషన్ లలో మాదిగలు అనుభవిస్తున్న క్లేశాలను గమనించి మాదిగలకు సమన్యాయం కావాలంటూ తీర్పునిచ్చిన సుప్రీం కోర్టుకు హార్ఠిక అభినందనలు అభినందనలు తెలుపుతున్నామని ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ (ఈదుముడి ప్రకాశం) తెలిపారు. తెనాలి NGO కళ్యాణ మండపంలో మంళవారం SC వర్గీకరణపై నిర్వహించిన సమీక్షా సమావేశంలోమాదిగలు సంయుక్తంగా కలసి చేసిన ఈ పోరటానికి సహాయ సహకారం అందించిన ప్రధాన మంత్రి మోడీ, ఎపి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుకు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలిపారు. …
Read More »జగనన్న కాలనీల్లో జగమంత అవినీతి
-స్థలాల కొనుగోళ్ల, ఇళ్ల నిర్మాణంలో భారీ అవకతవకలు -ఏ లే అవుట్ చూసినా రూ.వందల కోట్ల పక్కదారి -పేదల ఇళ్ల పేరుతో పెద్దలు ఆడిన అవినీతి నాటకం -పేదల ఇళ్ల పథకం పై సమగ్ర విచారణ జరగాలి -కాంట్రాక్టర్లు పూర్తిస్థాయిలో పనులు చేయాల్సిందే -తెనాలి నియోజకవర్గంలో లే అవుట్లను పూర్తిస్థాయిలో పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ప్రజా ధనాన్ని కొల్లగొట్టి సొంత ఆస్తులను పెంచుకోవడానికే గత పాలకులు జగనన్న కాలనీల పథకం తీసుకొచ్చారు తప్ప పేదలకు మేలు …
Read More »కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ మేలు జరుగుతుంది
-ప్రజల ఆకాంక్షలన్నీ తీరుస్తాం… ప్రాధాన్యతానుసారం సమస్యల పరిష్కారం -తెనాలి నియోజకవర్గంలో సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్న ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ -రోజంతా నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పర్యటన తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : తెనాలి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా సాగింది. ఒకటో తేదీ కావడంతో గురువారం ఉదయమే పింఛన్లను పంపిణీ చేసేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ప్రతి ఇంటికీ వెళ్లి పింఛన్లు అందించే కార్యక్రమంలో రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ …
Read More »కోవిడ్ పిదప ఊపిరితిత్తులవ్యాథిపై అవగాహన
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల ప్రపంచాన్ని గడగడ లాడించిన కరోనా పిదప మానవాళికి ఊపిరితిత్తుల వ్యాథులపై అవగాహన పెంచుకోవాలన్న ఆతృత ఏర్పడిందని ఉపిరితిత్తులు శ్వాసకోశవ్యాథుల నిపుణులు K.మిథునేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం కవిరాజపార్కులో జరిగిన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోషియోషన్ సమావేశంలో ఆయన మఖ్య అతిథిగిహాజరై ముక్కుద్వారా ద్వారా గాలి అంటె ఆక్సిజన్ తీసుకొని ఊపిరితిత్తులద్వారా ఫిల్టర్ కాబడి కార్బన్ డై ఆక్సైడ్ వదలివేసి శ్వాస క్రియకు ఉపయోగపడతాయని అన్నారు. న్యుమోనియా TB ఆస్తమా ,సాధారణంగా బ్యాక్టీరియా స్వభావం కలిగిన ఇన్ఫెక్షన్ …
Read More »మానవత్వాన్ని చాటుకున్న మంత్రి సవిత
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్ వద్ద నేడు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను కారు ఢీకొన్న ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. అదే మార్గంలో వెళ్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రమాదాన్ని గమనించారు. కాన్వాయ్ ఆపి సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మంచినీరు తాగించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. దగ్గరుండి క్షతగాత్రులను ఆసుపత్రికి పంపించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని …
Read More »తెనాలి డిపోను నెం.1.గా ఉంచుదాం
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుతం నెల్లూరు డివిజన్లో నెం2 గా ఉన్న APSRTC తెనాలి డిపోను నెం. 1.గా ఉంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం నూతనంగా 6 కొత్త బస్సులను ప్రారంభిస్తూ ప్రయాణీలకు మెరుగైన సౌకర్యాలను అందించి రాబడి మార్గాలను పెంచాలన్నారు. బెంగుళూరుకు , మరో బస్సు కేటాయించాలని , డిపోలోని సమస్యలు శాస్వతంగా పరిష్కరించాలని అందులకు తాను సదా సహాయకారాలను అందిస్తాని 30 లక్షలను తక్షణమే మంజూరు చెశారు. ఈ ప్రారంభకార్యక్రమానికీ హెచ్చుసంఖ్యలో …
Read More »సమాజం అంతా ఓటు హక్కు వినియోగించాలి
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు హక్కును సమాజంలోని ప్రతి ఒక్కరూ విధిగా ఉపయోగించుకోవాలని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ మరియు మునిసిపల్ కమిషనర్ అయిన బండి శేషన్న బ్యాంక్ ఉద్యోగులకు,కస్టమర్లకు పిలుపు నిచ్చారు. మంళవారం స్వీప్ (SVEEP) ఓటర్ల అహగాహన కార్యక్రమంలో కొత్తపేట లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కార్యాలయంలో ఉద్యోగులకు ” ఓటు హక్కును వినియోగించుకుందాం – ధర్మ బద్ధమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకుందాం ” అంటూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా SBI చీఫ్ మేనేజర్ AVR పవన్ …
Read More »తెనాలిలో జనసేన గర్జన
-జన ప్రవాహంతో కిక్కిరిసిన పుర వీధులు -జయహో జనసేనాని అంటూ నినదించిన జనం -పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం పలికిన తెనాలి ప్రజానీకం -రెండున్నర గంటలపాటు పవన్ కళ్యాణ్ రోడ్ షో -హారతులు, గజమాలలతో స్వాగతించిన జన సైనికులు, వీర మహిళలు -ఆంధ్రా ప్యారిస్ లో జనసేనాని వారాహి విజయ భేరీ -పొత్తు గెలవాలి.. జగన్ రెడ్డి పోవాలి అంటూ నినదించిన ప్రజలు తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రా ప్యారిస్ గా పేరొందిన తెనాలి పట్టణాన్ని- వారాహి విజయ భేరీ …
Read More »