Breaking News

అవ్వారు శ్రీనివాసరావు ను అభినందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దుర్గగుడి పాలకమండలి సభ్యులు గా నియమితులైన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ కోశాధికారి అవ్వారు శ్రీనివాసరావు (బుల్లబ్బాయి) ని ఎమ్మెల్యే సుజనా చౌదరి అభినందించారు.. దుర్గగుడి పాలకమండలి సభ్యులు గా నియమితులైన అవ్వారు శ్రీనివాసరావు , ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తో కలిసి శనివారం ఎమ్మెల్యే సుజనా చౌదరిని మర్యాదపూర్వకంగా కలిశారు . ఇంద్రకీలాద్రి అభివృద్ధికి , భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి నూతన పాలకమండలి సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *