విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ బాక్వార్డ్ క్లాస్ ఫెడరేషన్ లీగల్ అడ్వైజర్ మరియు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ శంకరప్ప తో ఫెడరేషన్ ఛైర్మన్/రాష్ట్ర అధ్యక్షుడు తమ్మిశెట్టి చక్రవర్తి బుధవారం కనకదుర్గమ్మ దర్శనము చేసుకున్నారు. ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం అనంతరం తీర్ధం ప్రసాదాలు, ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బాబు రమేష్ ప్రసాద్, వెంకటేష్ రెడ్డి, వాసు శేఖర్, జితేంద్ర, లీలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News