తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి ఇసుక నిర్వహణ వ్యవస్థ పోర్టల్ ను అమరావతి నుండి వర్చువల్ గా ప్రారంభించిన అనంతరం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తో కలిసి ఉచిత ఇసుక విధాన పోస్టర్ ను విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి మనోహరాచారి, జిల్లా గనుల శాఖ అధికారి ప్రకాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …