Breaking News

పిడుగుపాటు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సవితమ్మ

-ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి తక్షణమే ఎగ్రేషియా చెక్కును అందజేసిన మంత్రి సవితమ్మ

పెడబల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం దిగువ గంగంపల్లి తాండా లో ఆదివారం తెల్లవారుజామున పిడుగు పడిచనిపోయిన దాశరథి నాయక్ కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు దిగువ గంగ0పల్లి తండా నందు చనిపోయిన దంపతల చిత్రపటానికి నివాళులు అర్పించిన మంత్రి సవితమ్మ. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మంత్రి సవితమ్మ తీసుకెళ్ళి తక్షణమే ఎగ్రేషియా చెక్కును అందజేసిన మంత్రి సవితమ్మ. మరణించిన వారికి ఒక్కొక్కరికి 4 లక్షలు ఒక్క పాడి ఆవు 37500 మరణించిన ఇద్దరికీ 8,00,000 రూపాయలు మరణించిన పాడి ఆవులు75,000 రూపాయలు చెక్కును *దాశరథి నాయక్ కుమారుడు జగదీష్ నాయక్ కుఅందచేసిన మంత్రి సవితమ్మ గారు ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాగ్యరేఖ, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ శుభ దాస్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *