మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ దేశం ఎంతో మంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులను చూసిందని, కానీ డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి మంచి మనసున్న ముఖ్యమంత్రిని ఇప్పటివరకు చూడలేదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన తన కార్యాలయం వద్ద దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 72 వ జయంతి సందర్భంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు …
Read More »Andhra Pradesh
రైతన్న రాజ్యం జగనన్నకే సాధ్యం…
-వ్యవసాయానికి పండుగ చేసిన వై.యస్.ఆర్… -తండ్రి ఆశయాలకు జవజీవాలను తీసుకొస్తున్న ముఖ్యమంత్రి… -రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుముంగిటకే అన్నిరకాల సేవలు… -శాసనసభ్యులు కొలుసు పార్థసారథి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రైతన్న ఆనందంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందనే సిద్ధాంతాన్ని నమ్మి రైతులసంక్షేమానికి బాటలు వేసిన దివంగత నేత వై.యస్. రాజశేఖర రెడ్డి ఆశయాలకు జవజీవాలను తీసుకొచ్చి ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన రెడ్డి వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని శాసనసభ్యులు కొలుసు పార్థసారథి అన్నారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని కంకిపాడు వ్యవసాయ మార్కెట్ …
Read More »విజయవాడలో త్వరలో ఆస్రా మొబైల్ వ్యాన్లు ప్రారంభం…
-ఆస్రా అవగాహన సేవలు అభినందనీయం… : డీజీపీ గౌతమ్ సవాంగ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినియోగదారుల హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టిన ఆస్రా ప్రతినిధులను డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందించారు. బుధవారం న్యాయవాదుల అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్స్బిలిటీ అండ్ అవేర్ నెస్ (ఆస్రా) కృష్ణ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అమరావతి బోటింగ్ క్లబ్ సిఇఒ తరుణ్ కాకాని, డీజీపీ గౌతమ్ సవాంగ్ కు పుష్పగుచ్చం అందించి ఆస్రా నిర్వహించే కార్యకలాపాలను వివరించారు. సంబంధిత బ్రోచర్లను, కార్యాచరణ …
Read More »జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులుగా పోతిన వెంకట మహేష్…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోతిన మహేష్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ గజమాలతో రాజా నాయుడు సత్కరించారు. ఈ సందర్భంగా మహేష్ నాయకులతో కార్యకర్తలతో మాట్లాడుతూ ఒక సామాన్య కార్యకర్త అయిన నాకు అసెంబ్లీ స్థానం కేటాయించి, తదుపరి విజయవాడ నగర అధ్యక్షులు గా బాధ్యతలు కేటాయించిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నగరంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, ప్రజా సమస్యలపై …
Read More »గొలగాని రవికృష్ణ ఆధ్వర్యంలో నాయీబ్రాహ్మణలకు ఆనందయ్య కరోనా మందు పంపిణీ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రవాసాంధ్రుడు గొలగాని రవికృష్ణ వారి గొలగాని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విజయవాడ పశ్చిమ నియొజకవర్గం, హిందూ హైస్కూల్ ఎదురు సందు, వట్టూరి వారి వీధి, సాయిబాబా కార్ ట్రావెల్స్ వద్ద నాయీ బ్రాహ్మణ సోదరులకు 1000 మందికి, కృష్ణ పట్టణం బొనిగి ఆనందయ్య యాదవ్ గారి కరోనా మందు పంపిణీ జరిగింది. ఈ సంధర్భంగా నాయీబ్రాహ్మణ సంఘ నాయకులు చిప్పాడా మారుతి రావు, ఆంధ్ర ప్రదేశ్ బి.సి.చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.వి.రామారావులు మాట్లాడుతూ గొలగాని …
Read More »జాతీయ రహదారి వెంబడి వర్షపు నీరు పారుదలకు చర్యలు చేపట్టాలి… : కమిషనర్ ప్రసన వెంకటేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కనకదుర్గమ్మ వారధి నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ వరకు గల జాతీయ రహదారిలో పారిశుధ్య నిర్వహణ మరియు గ్రీనరి పనులను గురువారం కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులతో కలసి పరిశీలించారు. జాతీయ రహదారి వెంబడి పల్లంగా ఉన్న రోడ్ మర్జిన్స్ నందు వర్షపు నీరు నిలిచి యుండుట గమనించి అధికారులకు పలు సూచనలు చేసారు. భారతీనగర్ నోవేటెల్ హోటల్ వద్ద అండర్ గ్రౌండ్ డ్రెయిన్ పొంగి మురుగునీరు రోడ్లపై ప్రవహించుట గమనించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు …
Read More »తెలుగు ప్రజల గుండె చప్పుడు వైఎస్ఆర్… : జి.రవికుమార్
-వైయస్ఆర్ సిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, గొల్లపూడి వైయస్సార్ సిపి యూత్ ఫోర్స్ నాయకుడు జి.రవికుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలు వాడవాడలా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి వైయస్ఆర్ సిపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, గొల్లపూడి వైయస్సార్ సిపి యూత్ ఫోర్స్ నాయకుడు జి.రవికుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గురువారం నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సందర్భంగా వైయస్ఆర్ సిపి యువజన …
Read More »పేదప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేత డాక్టర్ వైయస్ఆర్ : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గా సంక్షేమ పథకాలు పరిచయం చేసి పేదప్రజల ఉన్నతికి కృషి చేసిన మహానేత స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ని, అందుకే నేడు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా సరే నేటికీ ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. గురువారం రాజశేఖర్ రెడ్డి 72 వ జయంతి సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా వైస్సార్సీపీ నాయకులు ఆయన విగ్రహాలకు …
Read More »వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలలో ఒగ్గు గవాస్కర్ దాతృత్వం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి వేడుకలు డివిజన్ కో ఆర్డినేటర్ న్యాయవాది ఒగ్గు గవాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం 32 వ డివిజన్ అయోధ్య నగర్ ఏరియా నందు డివిజన్ కో ఆర్డినేటర్ న్యాయవాది ఒగ్గు గవాస్కర్ కార్యాలయం లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై యెస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్, చేసి తదనంతరం కరోనా కష్టకాలంలో అలుపెరగకుండా కష్టపడిన …
Read More »11న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో, పశ్చిమ మధ్య, దాన్ని అనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో జులై 11న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తర బిహార్ నుంచి ఏర్పడిన ఉత్తర దక్షిణ ఉపరితల ద్రోణి ప్రస్తుతం ఝార్ఖండ్ నుంచి ఇంటీరియర్ ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వద్ద కొనసాగుతోంది. ‘ఉపరితల ద్రోణి ప్రభావంతో గురు శుక్రవారాల్లో కోస్తా ప్రాంతంలో తీరం వెంబడి గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు …
Read More »
Prajavartha Online Telugu News