Breaking News

Daily Archives: May 23, 2024

ఈనెల 25వ తేదీన డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు పరీక్ష

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి వి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ లో డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు ఈనెల 25వ తేదీ శనివారం పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 1460 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని ఆన్‌లైన్‌విధానంలో నిర్వహించే ఈ పరీక్షకు 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. …

Read More »

జూన్‌ 4న ఓట్ల లెక్కింపుకు అన్ని విధాల సన్నద్దం…

-ఈసిఐ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు.. -జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కమిషన్‌ నిబంధనలను పాటిస్తూ ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు చేసి సిద్దం చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ డిల్లీరావు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు వివరించారు. సాధారణ ఎన్నికలలో భాగంగా కౌంటింగ్‌ కేంద్రాలలో చేపట్టవలసిన ఏర్పాట్లపై సచివాలయం నుండి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ …

Read More »

ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు రాష్ట్రస్థాయి కౌన్సిలింగ్

-ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో 152 మంది విద్యార్థులకు సీట్లు కేటాయింపు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు రాష్ట్రస్థాయి కౌన్సిలింగ్ గురువారం గుంటూరులోని పరీక్షా భవన్‌లో నిర్వహించామని APREI సొసైటీ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధికి చెందిన విద్యార్థులు 152 మందిని ఎంపిక చేశారు. బి.ఏ (హెచ్ఈపీ) 40 మంది, బికాం (జనరల్) 40 మంది, బీఎస్సీ (ఎంపీసీ) 36 మంది, బీఎస్సీ (ఎంఎస్సీఎస్) 36 మంది విద్యార్థులకు సీట్లు …

Read More »

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ప్రైవేట్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్‌లతో సమావేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యశ్రీ పథకం కింద క్లెయిమ్‌ల జాప్యంపై నెట్‌వర్క్ ఆసుపత్రుల ఆందోళనకు సంబంధించి కింది విధంగా తిరుపతి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ప్రైవేట్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్‌లతో నిర్వహించిన సమావేశం ఈ క్రింది అంశాలపై చర్చించింది: 1. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం కొంత మొత్తంలో క్లెయిమ్‌లను విడుదల చేసింది. 2. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులు పథకం కింద ఆరోగ్య సేవలను నిలిపివేస్తే లబ్ధిదారులు ప్రభావితమవుతారు. 3. పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌ల విడుదలకు సంబంధించి ప్రిన్సిపల్ …

Read More »

జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టమును పటిష్టంగా అమలు చేయాలి

-భ్రూణ హత్యలను నివారించండి : కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టమును పట్టిష్టంగా అమలు చేయాలని ఉల్లంఘన చర్యలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం అమలుపై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా …

Read More »

కంట్రోల్ రూం నందు సీసీటీవీ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూం ఏర్పాట్లను ప్రతి రోజు అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు పరిశీలించవచ్చు

-కౌంటింగ్ కేంద్రంలోనికి సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లు అనుమతి లేదు -స్ట్రాంగ్ రూం లను ప్రతి రోజూ అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు పరిశీలించే ఏర్పాటు చేశాం -హింసాత్మక చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు… తప్పక చర్యలు ఉంటాయి -జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కంట్రోల్ రూం నందు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని …

Read More »

కౌంటింగ్ ఏర్పాట్లు నిబంధనల మేరకు చేపడుతున్నాం

-కౌంటింగ్ సక్రమంగా నిర్వహించి ఫలితాలు కౌంటింగ్ రోజున సాయంత్రం 4 గం.ల లోపు పూర్తికి ఏర్పాట్లు చేపడుతున్నాం : కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కౌంటింగ్ సన్నద్ధతపై చేపడుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర చీఫ్ ఎలెక్టోరల్ అధికారి మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ …

Read More »

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్ల పై అధికారులతో సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓట్ల లెక్కింపు కోసం అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో ని పార్లమెంటు, అసెంబ్లి నియోజక వర్గాలకు చెందిన ఈవిఎమ్ యూనిట్స్ భద్రపరచిన స్ట్రాంగ్ రూం , కౌంటింగ్ హాల్, పోస్టల్ బ్యాలెట్ లు, స్టాట్యూటరీ మెటీరియల్ భద్రపరిచే క్రమంలో ప్రక్క ప్రక్కనే ఏర్పాటు చేసినట్లు రాజమండ్రి రూరల్ అసెంబ్లి నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్ల పై రాజకీయ …

Read More »

పోలీసు అధికారులు విధులు దుర్వినియోగం చేస్తే సామాన్యుడు నేరుగా జిల్లాస్థాయి పోలీసు కంప్లైంట్‌ అథారిటీ కి ఫిర్యాదులు చేయవచ్చు

-ఉచితంగా న్యాయం అందించేందుకు జిల్లా స్థాయి పోలీసు కంప్లైంట్‌ అథారిటీ ఏర్పాటు -అందుబాటులో ఫోన్ నెంబర్. 9948464363 / ఈ మెయిల్ ఐడి…. ID.dpcarajamahendravaram@gmail.com -ఏడు జిల్లాలకు సంబంధించి రాజమండ్రి బొమ్మూరులో కార్యాలయం ఏర్పాటు. -జిల్లాస్థాయి పోలీసు కంప్లైం ట్‌ అథారిటీ ఛైర్మన్ ఆర్. జె. విశ్వనాథం. రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలీసు అధికారులు విధులు దుర్వినియోగం చేస్తే సామాన్యుడు జిల్లాస్థాయి పోలీసు కంప్లైంట్‌ అథారిటీ కి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని , తగిన న్యాయం పొందవచ్చునని జిల్లాస్థాయి పోలీసు కంప్లైం …

Read More »

కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి

-పోలీసు – జిల్లా ఎన్నికల అధికారి సంయుక్త కార్యచరణ ప్రణాళికా -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కౌంటింగ్ ప్రక్రియ లో పోలీసు, జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో సంయుక్త కార్యచరణ ప్రణాళికా సిద్ధం చేసినట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె మాధవీలత తెలియ చేశారు. గురువారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నుంచి కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్ల గురించి ఎస్పి, రిటర్నింగ్ అధికారులు, ఇతర అధికారులతో కలక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత …

Read More »