విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేట నందు శనివారం సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వర రావు స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ మారు మూల ప్రాంత ప్రజల ఇంటి వద్దకు వెళ్లి పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ ప్యాకెట్లు ఆహార ప్యాకెట్లు స్వయంగా పార్టీ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ:-చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో వరద రావడం జరిగినదని, అన్ని విధాల ప్రజలకు కానీ …
Read More »Daily Archives: September 7, 2024
విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి వినాయకుడి ఆశీస్సులు ఉండాలి : ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం ద్వారా సుఖసంతోషాలు, ప్రశాంతత, పాడిపంటలతో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. ఆ విఘ్నేశ్వరుడు ఎలాంటి విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్దికి ఆశీస్సులు అందించాలని ఎంపి కేశినేని శివనాథ్ కోరారు. వినాయక చవితి సందర్భంగా పశ్చిమ నియోజక వర్గం సితార సెంటర్ లేబర్ కాలనీ గ్రౌండ్ లో డూండీ గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన 72 అడుగుల శ్రీ విజయ మహాగణపతి విగ్రహాన్ని శనివారం ఎంపి కేశినేని శివనాథ్ దర్శించుకున్నారు. డూండీ …
Read More »ముంపు బాధితులందర్నీ ఆదుకోవడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం: ఎంపి కేశినేని శివనాథ్
-మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్ తో కలిసి బాధితులకి దుప్పట్ల పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద కారణంగా ముంపు గురైన ప్రాంతాలను మాత్రమే కాదు…బాధితులందరూ సాధారణ స్థితికి వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయక చర్యలు అందిస్తుంది. ముంపు బాధితులను అందరిని ఆదుకోవడమే ప్రభుత్వం లక్ష్యమని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. న్యాయ, మైనారిటీ శాఖల మంత్రి ఎన్ ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో వరద బాధితులకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం శనివారం 30 డివిజన్ దేవి నగర్ లోని రామకృష్ణపురంలో …
Read More »సీఎం చంద్రబాబు నాయకత్వంలో విజయవాడను ముంపు లేని నగరంగా తీర్చిదిద్దుతాం : ఎంపి కేశినేని శివనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అస్నా తుఫాన్ కారణంగా ఏర్పడిన వరద తాకిడికి బుడమేరు వాగుకి పడిన మూడు గండ్లను పూర్తి పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది. ముందుగా వరద కారణాంగా నగరంలో ఏర్పడిన డ్యామేజీని కంట్రోల్ చేసి పరిస్థితుల్ని సాధారణ స్థితికి తీసుకువచ్చిన తక్షణం భవిష్యత్తులో విజయవాడకి ఎంత వరద వచ్చినా ఎలాంటి నష్టం వాటిల్లకుండా నగరాన్ని తీర్చిదిద్దుతామని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాయలంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ …
Read More »వినాయకుని నిమజ్జనం , సీతమ్మ వారి పాదాలు వద్దగల కృష్ణానదిలో చేయండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితిని పురస్కరించుకొని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ నగర ప్రజలకు శనివారం వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ వారు వినాయక చవితి నిమజ్జనానికి చేసిన ఏర్పాటు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వినాయక చవితి అయిన తర్వాత ప్రజలు నిమజ్జనం చేసేటప్పుడు విజయవాడ నగర పాలక సంస్థ నిర్దేశించిన ప్రాంతమైన సీతమ్మ వారి …
Read More »361 మెషిన్లతో ఏడు వేలకు పైగా పారిశుద్ధ్య కార్మికులతో వరద ప్రభావిత ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శనివారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్ లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు అక్కడున్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న ప్రజలు తమ తమ సమస్యలు కమిషనర్ కి వివరించగా, ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి అవ్వదని విజయవాడ నగరపాలక సంస్థ వారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక …
Read More »పంపు సహాయంతో వరద నీటిని తీస్తున్న విజయవాడ నగరపాలక సంస్థ
-వరద ప్రభావిత ప్రాంతాలలో కేవలం టాంకర్లలో అందించిన నీటిని మాత్రమే త్రాగుటకు వినియోగించండి -విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం శనివారం ఉదయం అయోధ్య నగర్, బుడమేరు కట్ట వద్ద సూర్య కాలనీ అయోధ్య నగర్ ప్రాంతాలలో నిలిచి ఉన్న వరద నీరును పంపు సహాయంతో ఇంజనీరింగ్ సిబ్బంది తీస్తున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం మాట్లాడుతూ విజయవాడ …
Read More »వరద ప్రాంతాల నుంచి గర్భిణీ స్త్రీని కాపాడిన విజయవాడ నగరపాలక సంస్థ బృందం -బోట్లోనే డెలివరీ
-అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు- తల్లి, బిడ్డ క్షేమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల తో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచనలు తో వరద ప్రభావిత ప్రాంతాలలో సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వచ్చిన అత్యవసర ఫిర్యాదును, విజయవాడ నగర పాలక సంస్థ బృందం, తక్షణమే చర్యలు తీసుకున్నారు. వాంబే కాలనీలో శనివారం ఉదయం రెండు గంటలకు నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీను, సింగ్ నగర్ …
Read More »
Prajavartha Online Telugu News