Breaking News

Monthly Archives: September 2024

ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడికి మంత్రి నారా లోకేష్ ఆర్థిక సహాయం

-అస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పాల్గొనేందుకు ఫ్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో రూ. 3 లక్షల అందజేత -మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన కేళావత్ చరణ్ నాయక్ మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి తన దాతృత్యాన్ని చాటుకున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ఇంటర్నేషనల్ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కేళావత్ చరణ్ నాయక్ అస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరగనున్న ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ షటిల్ బ్యాండ్మింటన్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ రూ.3 లక్షలు …

Read More »

రాష్ట్రాన్ని ప్రమాద రహిత రాష్ట్రంగా చేసేందుకు గట్టి చర్యలు చేపడతాం

.-ఎన్డీఏ కూటమి ద్వారా రాష్ట్ర ప్రజలకు సమస్యల ను పరిష్కారం చేస్తాం -రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ధర్మవరం,  నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రమాదరహిత రాష్ట్రంగా మార్చేందుకు తప్పనిసరిగా గట్టి చర్యలు చేపడతామని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రజలకు తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పక నెరవేరుస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శనివారం ధర్మవరం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రివర్యులు పత్రిక సమావేశంలో పాల్గొన్నారు ఈ …

Read More »

విశాఖ కంటైనర్ టర్మినల్ లో స్వల్ప ప్రమాదం

-వెంటనే అప్రమత్తమైన విశాఖ టెర్మినల్ -త్వరితగతిన చర్యలు చేపట్టిన పోర్టు ఫైర్ సిబ్బంది.. తప్పిన అగ్ని ప్రమాదం -పొగలు వ్యాప్తి చెందిన కంటైనర్ లోని ఒక బాక్స్ లో ఉన్న లిథియం బ్యాటరీలు దగ్ధం -ఘటన జరిగిన వెంటనే ఆరా తీసిన రాష్ట్ర ప్రభుత్వం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం బీచ్ రోడ్ లో ఉన్న వీసీటీపీఎల్ లో జరిగిన లిథియం బ్యాటరీ కంటైనర్ లోడ్ ఘటనలో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదని విశాఖ కంటైనర్ టెర్మినల్ పేర్కొంది. శనివారం మధ్యాహ్నం …

Read More »

కువైట్ లో ఉపాధి కోసం వెళ్లి ఇబ్బందులు పడుతున్న తిరుపతి కవితను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధి కోసం కువైట్ వెళ్లి పనిప్రదేశంలో ఇబ్బందులు పడుతున్న అన్నమయ్య జిల్లా తంబేపల్లి మండలం నారాయణ రెడ్డి పల్లి గ్రామానికి చెందిన తిరుపతి కవిత అనే మహిళను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచనల మేరకు స్పందించిన ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఏపీ ఎన్నార్టీ 24 గంటల హెల్ప్ లైన్ ద్వారా కువైట్ లో ఉన్న సామాజిక కార్యకర్త జిలకర మురళి షేక్ రసీదా …

Read More »

తొలి తెలుగు ఆది కవయిత్రి మొల్ల

-తెలుగుజాతి గర్వించే రచయిత్రి మొల్ల -మొల్లను ఆదర్శంగా తీసుకుని బాలికలు ఉన్నత చదువులు చదవాలి -నన్నయ్య ఆది కవి అయితే మొల్ల ఆది కవయిత్రి -తెలుగు సాహిత్య చరిత్రలో మొల్లకు ప్రత్యేక స్థానం -అచ్చ తెలుగు పదాలతో రామాయణం రచించిన మొదటి కవయిత్రి మొల్ల -ప్రతి ఒక్కరూ మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి -చేతివృత్తులు, కులవృత్తులను కాపాడుకోవాలి -కొల్లు రవీంద్ర, రాష్ట్ర ఎక్సైజ్, గనులు, భూగర్భశాస్త్ర శాఖామాత్యులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ(మొల్ల) తొలి తెలుగు కవయిత్రి అని …

Read More »

ప్ర‌తి బాధితుని క‌ష్టాన్ని గ‌ట్టెక్కించాల‌నేదే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

– పార‌ద‌ర్శ‌క‌మైన న‌ష్ట వివ‌రాల న‌మోదుకు రీవెరిఫికేష‌న్ – ఈ నెల 15వ తేదీన ప్ర‌భుత్వానికి నివేదిక అందిస్తాం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల ముంపున‌కు గురై న‌ష్ట‌పోయిన బాధితుల‌కు పూర్తిస్థాయిలో న్యాయం చేసి.. వారిని క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కించాల‌నే ప్ర‌భుత్వ ల‌క్ష్యానికి అనుగుణంగా న‌ష్టాల వివ‌రాల‌ను న‌మోదు చేయడం జ‌రిగింద‌ని.. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా నివేదిక‌ల‌ను రూపొందించి ఈ నెల 15న రాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించేందుకు ప్ర‌త్యేక …

Read More »

నేటి పత్రిక ప్రజావార్త :

Read More »

డ్రైన్ల ఆక్రమణలు తొలగింపు పనులపై క్షేత్ర స్థాయి అధికారులకు తగు ఆదేశాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో వర్షం నీరు డ్రైన్లలోకి మాత్రమే వెళ్ళాలని, డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు ప్రారంభించామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. శనివారం కమిషనర్ కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్, రైలు పేట, పొత్తూరి వారి తోట, గుంటూరువారి తోట తదితర ప్రాంతాల్లో పర్యటించి, డ్రైన్ల ఆక్రమణలు గమనించి, తొలగింపు పనులపై క్షేత్ర స్థాయి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో డ్రైన్లపై ఆక్రమణల …

Read More »

మురుగు పారుదలకు అడ్డుగా ఉన్న డ్రైన్లపై ఆక్రమణలను సమగ్రంగా తొలగిస్తాం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో వరదలు చేసిన నష్ట అనుభవంతో గుంటూరు నగరంలో మురుగు పారుదలకు అడ్డుగా ఉన్న డ్రైన్లపై ఆక్రమణలను సమగ్రంగా తొలగిస్తామని, నగర ప్రజలు, ప్రజా ప్రతినిధులు కూడా సహకరించాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. శనివారం నగరపాలక సంస్థ ప్రదాన కార్యాలయంలో కమిషనర్ చాంబర్ లో విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జిఎంసి తరుపున చేపట్టిన సహాయక చర్యలు, డ్రైన్ల ఆక్రమణలు,పారిశుధ్యం, స్ట్రీట్ వెండింగ్ జోన్లు, జిఎంసి ఆదాయ వనరుల పెంపుకు కార్యాచరణ, …

Read More »

మారిస్ స్టెల్లా కళాశాల లో హిందీ భాష దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మారిస్ స్టెల్లా కళాశాల లో హిందీ భాష దినోత్సవ వేడుకలు ఘనం గా నిర్వహించారు.ముఖ్య అతిథి గా స్నేహాల్ విమల్ శుక్లాల హిందీ విభాగాధిపతి ఆంధ్రా లయోలా కళాశాల విచ్చేశారు. హిందీ భాష గొప్పదనాన్ని ఆ భాష యండలి ప్రముఖ రచనలు భాష గొప్పదనాన్ని కృషి చేసి పండితుల గురించి వివరించారు ప్రపంచ వ్యాప్తం గా హిందీ మాట్లాడే వారు వున్నారని భారతీయ భాషలలో హిందీ భాష కూడా ప్రచినమైందని ఆమె తెలిపారు. కార్య క్రమం లో …

Read More »