-56వ డివిజన్ లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం -ఎమ్యూనరేషన్ పూర్తి.. గురువారం నుంచి నష్టపరిహారం -ఇది మంచి ప్రభుత్వం అంటున్న 95% ప్రజలు -స్వచ్ఛందంగా ఇంటికి స్టిక్కర్లు అంటించుకుంటున్న ప్రజలు -ఇకపై వరద ముంపుకి గురికాకుండా చర్యలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్యే జగన్ ఇంకా రాజకీయాలు మాత్రమే చేస్తున్నాడు. జగన్ నీచ రాజకీయాలు ఆపేసి వాస్తవాలు గ్రహించి మాట్లాడాలి. అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన …
Read More »Monthly Archives: September 2024
సర్వ మత ప్రజల మనోభావాలు దెబ్బ తీసిన జగన్ ను తక్షణం అరెస్ట్ చేయాలి : ఎంపి కేశినేని శివనాథ్
-జగన్ కి తెలిసింది ఒక్కటే డబ్బు సంపాదన -గత ప్రభుత్వంలో తిరుమలలో తీవ్ర అపచారం -జగన్ పప్పు కూడా కాదు..పనికిరాని పప్పు -తిరుమల లడ్డు కల్తీ విషయంలో వెల్లంపల్లి బాధ్యుడే -ప్రధాని మోదీకి జగన్ రాసిన ఉత్తరం హాస్యస్పదం… -ఉత్తరంలో సిబిఐ విచారణ అంశం ప్రస్తావించని జగన్ -వరదల్లో కూడా జగన్ బురద రాజకీయం -ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం -ప్రసాద్ పథకం కింద కనకదుర్గమ్మ ఆలయం అభివృద్ధి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జగన్ జీవితం అబద్దాల మయం.. …
Read More »ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం.. మంచి ప్రభుత్వం
-మంత్రి కొల్లు రవీంద్ర పోలాటితిప్ప/పల్లె తుమ్మలపాలెం/కోన, నేటి పత్రిక ప్రజావార్త : ఇది ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వమని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి వారి సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం మధ్యాహ్నం మంత్రి మచిలీపట్నం మండలంలోని పొలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెం, కోన గ్రామాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు …
Read More »ప్రజల నుండి అందే అర్జీలను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సకాలంలో పరిష్కరించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్డిసి జి శ్రీదేవి, మచిలీపట్నం ఆర్డిఓ యం. వాణిలతో కలిసి మీకోసం- ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి …
Read More »ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ను కట్టుదిట్టంగా భద్రపరచాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ను కట్టుదిట్టంగా భద్రపరచాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు సోమవారం మధ్యాహ్నం నగరంలోని కలెక్టరేట్లో గల జిల్లా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదామును జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ గోదాముకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఉందా లేదా గమనించారు. అలాగే గోదాములో పార్లమెంటు నియోజకవర్గ, అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంలను …
Read More »ఉదారత చాటుకున్న యోగాసభ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రెడ్ క్రాస్ భవనం వాచ్మెన్ కుమారుని చదువు కోసం ఏపీ యోగా సభ, మచిలీపట్నం తరపున యోగ సభ్యులు 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. సోమవారం ఉదయం నగరంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో యోగా ఉచిత శిక్షణ అనంతరం యోగ గురువులు గురునాథ బాబు, చింతయ్య రెడ్ క్రాస్ భవనం వాచ్మెన్ గొరిపర్తి సారధికి ఇంటర్ చదువుతున్న అతని కుమారుని చదువు కోసం ఆంధ్ర ప్రదేశ్ యోగాసభ తరపున 10 వేల …
Read More »స్వర్ణాంధ్ర @ 2047 మిషన్లో భాగస్వాములుకండి
– క్యూఆర్ కోడ్ ద్వారా ఆలోచనలు, సలహాలను పంచుకోండి. – జిల్లా కలెక్టర్ డా. జి.సృజన పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర @ 2047 దార్శనికత పత్రం.. ఆర్థిక, సామాజిక అభివృద్ధితో పాటు వాతావరణ సుస్థిరతపై దృష్టిసారిస్తూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారత్కు ఓ పెద్ద వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించే ప్రణాళిక అని.. నవంబర్ 1న ఈ పత్రాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోందని.. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ …
Read More »అభివృద్ధి కోసం చేపట్టనున్న డాక్యుమెంట్ కోసం ఈ నెల 25 న జరిగే వార్డ్ సభలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర @2047 విజన్ అభివృద్ధి కోసం చేపట్టనున్న డాక్యుమెంట్ కోసం ఈ నెల 25 న జరిగే వార్డ్ సభలు కీలకమని, సభల్లో ప్రజల నుండి రాష్ట్ర అభివృద్ధికి సూచనలు, సలహాలను ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ ద్వారా సేకరిస్తామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో స్వర్ణాంధ్ర @2047 విజన్ అభివృద్ధిపై జరిగే వార్డ్ సభల నిర్వహణపై ప్రత్యేక, నోడల్ అధికారులతో కమిషనర్ …
Read More »ఆహ్లాదాన్ని అందించే వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధికి జిఎంసి కృషి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందించే వాకింగ్ ట్రాక్ ల అభివృద్ధికి జిఎంసి కృషి చేస్తుందని, స్థానిక వాకర్స్ అసోసియేషన్లు, స్వచ్చంద సంస్థలు కూడా తోడ్పాటును అందించాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కోరారు. సోమవారం కమిషనర్ కొరెటెపాడు చెరువు వాకింగ్ ట్రాక్ ను అధికారులు, స్థానిక వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని వాకింగ్ …
Read More »మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నాణ్యతగా, అర్థవంతంగా రీ ఓపెన్ కి తావులేకుండా సకాలంలో పరిష్కరించాలి
-ఈ నెల 20 వ తేది నుండి 26 వరకు జరగనున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని అధికారులు సమిష్టి కృషితో విజయవంతం చేయాలి -PMAY 1.0 కింద మంజూరు చేయబడిన అన్ని గృహాలు మార్చి, 2025 నాటికి పూర్తి చేయాలి: జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం భన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని నాణ్యతగా, అర్థవంతంగా రీ ఓపెన్ కి తావులేకుండా సకాలంలో …
Read More »
Prajavartha Online Telugu News