-ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం: వెంకటగిరి ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణ -ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని డివిజన్ లో పక్కాగా నిర్వహించాలి: గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇది మంచి ప్రభుత్వం… ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా ప్రభుత్వం పలు హామీలను అమలు చేసిందని ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో ప్రజల ముంగిటకు ప్రజావేదిక నిర్వహించి గౌ. …
Read More »Monthly Archives: September 2024
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 224 అర్జీలు
-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ ) లో వచ్చిన అర్జీలను నిర్దేశిత గడువు లోగా అర్థవంతంగా పరిష్కరించాలి: డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువు లోపు పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జెసి శుభం బన్సల్, డి ఆర్ ఓ పెంచల్ …
Read More »యూత్ ఫెస్టివల్ లో నిర్వహించిన 5కె రెడ్ రన్ మారథాన్, క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, ప్రైజ్ మనీ చెక్కులను పంపిణీ చేసిన కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 1వ తేదీన జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో యూత్ ఫెస్టివల్ లో నిర్వహించిన 5కె రెడ్ రన్ మారథాన్, క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, ప్రైజ్ మనీ చెక్కులను జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మారథాన్ మరియు క్విజ్ ప్రోగ్రాం లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులకు నేడు సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు కలెక్టర్ గారి చేతుల మీదుగా సర్టిఫికెట్స్ మరియు చెక్కులు పంపిణీ …
Read More »వెంకటగిరి పోలేరమ్మ జాతరకు ఏర్పాట్లు ను పకడ్బందీగా చేపట్టాలి
-ఈ నెల 25న మధ్యాహ్నం 3 గం. నుండి 26 న రాత్రి 7 గం. ల వరకు డ్రై డే మద్యం దుకాణాలు బంద్: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ -అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలి: ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణ -బందోబస్తు, భద్రత చర్యలు పకడ్బందీగా ఉండాలి: ఎస్పి సుబ్బరాయుడు -పోలేరమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించేందుకు సమన్వయంతో చర్యలు చేపడుతున్నాం: సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా వెంకటగిరి, తిరుపతి జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త …
Read More »ప్రపంచ పర్యాటక దినం సెప్టెంబర్27 న రాష్ట్ర ముఖ్యమంత్రి చే వర్చువల్ విధానంలో చంద్రగిరి కోట సౌండ్ అండ్ లైట్స్ షో ప్రారంభం…..
-ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ పర్యాటక దినాన్ని ఈ నెల సెప్టెంబర్ 27న ఘనంగా నిర్వహించాలని, చంద్రగిరి కోట సౌండ్ అండ్ లైట్స్ షో ను ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ గా అదే రోజున ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నందు …
Read More »స్వర్ణాంధ్ర 2047 గోడ పత్రికను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర 2047 గోడ పత్రికను జెసి శుభం బన్సల్ తో కలిసి పిజిఆర్ఎస్ సమావేశ మందిరం నందు నేటి సోమవారం విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్. ఈ సందర్భంగా కలెక్టర్ స్వర్ణాంధ్ర 2047 గోడ పత్రికను విడుదల చేసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ తయారీ ఆచరణాత్మకంగా ఉండేలా మండల, జిల్లా, రాష్ట్ర విజన్ డాక్యుమెంట్ తయారీకి మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా విజన్ డాక్యుమెంట్ పక్కాగా …
Read More »పెద్దకూరపాడులో రేపల్లె ఫాస్ట్ పాసింజర్, పల్నాడు ఎక్స్ప్రెస్ రైళ్ళను ఆపండి
-ఎంపి శ్రీకృష్ణదేవరాయలు, డి ఆర్ ఎం రామకృష్ణకి వినతి పెద్దకూరపాడు, నేటి పత్రిక ప్రజావార్త : పెద్దకూరపాడులో రేపల్లె-సికింద్రాబాద్ ఫాస్ట్ పాసింజర్, పల్నాడు ఎక్స్ప్రెస్ రైళ్ళకు హాల్ట్ ఇవ్వాలని కోరుతూ మూడువేలకు పైగా ప్రజల సంతకాలతో, స్థానిక సంస్థల తీర్మానాలతో కూడిన వినతి పత్రాన్ని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలకు, గుంటూరు రైల్వే డివిజినల్ మేనేజర్ రామకృష్ణకు పెద్దకూరపాడు, పరిసరగ్రామాలకు చెందిన నాయకులు సోమవారం అందజేశారు. గుంటూరులో ఎంపి శ్రీకృష్ణదేవరాయల్ని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రాన్ని అందజేయగా. రైల్వే శాఖ దృష్ఠికి …
Read More »కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్ పర్సన్ గా ఎంపీ పురందేశ్వరి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సిపిఎ) ఇండియా రీజియన్ ప్రతినిధిగా కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా నామినేట్ చెయ్యడం జరిగింది. ఈమేరకు లోక్ సభ స్పీకర్ ఓ బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. 2026 చివరి వరకు ఈ నియామకం వర్తిస్తుంది. సిపిఎ ఇండియా రీజియన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలుగానే కాకుండా మహిళా పార్లమెంటేరియన్లు, స్టీరింగ్ కమిటీకి చైర్పర్సన్గా కూడా ఆమె వ్యవహరిస్తారని …
Read More »ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతూ చివర లబ్ధిదారుని వరకు చేరుకునే విధంగా పథకాలు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం
-సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అయిన సందర్భముగా ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో నెరవేర్చుతూ వాటి ప్రయోజనాలను ప్రజలకు అందించి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకోవడం జరుగుతోందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. సోమవారం స్థానిక 6,31,32,33,30 డివిజన్లకు సంబంధించి అజాద్ చౌక్ జంక్షన్ వద్ద స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఏర్పాటుచేసిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. …
Read More »సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందనకి పెద్ద ఎత్తున అర్జీలు అందచేసిన ప్రజలు
-అర్జీలు పరిష్కారం కోసం అధికారులు జవాబుదారీతనం కలిగి ఉండాలి -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పెద్ద ఎత్తున ప్రజలు అర్జీలను సమర్పించారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ,జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, దిశా డిస్పి వి. వెంకటేశ్వర్లు, ఆర్ డి టూరిజం వి. స్వామి నాయుడు, డ్వామా పీడీ ఆర్ శ్రీరాములు నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. …
Read More »
Prajavartha Online Telugu News