Breaking News

Monthly Archives: September 2024

విజన్ 2047 మండల స్థాయి డాక్యుమెంటేషన్ అందచేయ్యలి

-గ్రామ స్థాయిలో ప్రజా ప్రతినిధుల సమక్షంలో గ్రామ సభ నిర్వహించాలి -క్యూ ఆర్ కోడ్ ద్వారా ప్రజల అభిప్రాయ సేకరణ చేపట్టాలి -వందరోజులు మన ప్రభుత్వం పురోగతిపై సమీక్ష -ఉపాధి హామీ కింద మెటీరియల్ కాంపోనెంట్, పనిదినాలు పని సమీక్ష నిర్వహిస్తాం.. -కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శాఖల వారీగా నిర్దేశించిన వంద రోజులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం లక్ష్యాల పురోగతి తో పాటుగా, రానున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుపై సన్నద్ధం కావాలని జిల్లా …

Read More »

ఆరోగ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వ ధ్యేయం

-ప్రజారోగ్యం ప్రభుత్వ లక్ష్యం -ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. -నిడదవోలు పట్టణంలో స్వచ్ఛత హీ సేవా -2024 కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో పాల్గొన్నమంత్రి -ప్రజల ప్రాణాలు రక్షించే క్రమంలో వైద్యుల పాత్ర, సేవానిరతిని అభినందించిన మంత్రి -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్యం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం ఉదయం నిడదవోలులో …

Read More »

క్రీడా వికాస కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ప్రశాంతి

-మరమ్మత్తు పనులను చేపట్టి పూర్తి చేయాలి -కలెక్టర్ పి ప్రశాంతి సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త : క్రీడల అభివృద్ది, క్రీడాకారుల్లో సామర్ధ్య పెంపు నేపథ్యంలో క్రీడా వికాస కేంద్రాల అవస్యకత గుర్తించి, తక్షణ మరమ్మత్తు పనులను పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సోమవారం స్థానిక సీతానగరంలోని క్రీడా వికాస కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వర్షం వల్ల దెబ్బతిన్న క్రీడా వికాస్ కేంద్రంలోని …

Read More »

నెలరోజుల్లో నిడదవోలులో మినీ స్టేడియం ప్రారంభం

-చదువు, క్రీడల్లో ఆకాశమే హద్దుగా విద్యార్థులు రాణించాలి -మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తాం -అంతర్జాతీయస్థాయిలో రాణించేలా ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందిస్తాం -ప్రతిభ గలిగిన క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు సిద్ధం -క్రీడల్లో మారుమూల గ్రామస్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగే అవకాశం -ప్రతి ఒక్కరూ బాల్యం నుండే క్రీడాస్ఫూర్తి పెంపొందించుకోవాలని సూచన -నిడదవోలు నియోజకవర్గం స్థాయి అండర్-14,17 బాల బాలికల క్రీడా సెలక్షన్స్ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

మొక్కలు నాటి వాటిని పరీరక్షిద్దాం .. పర్యావరణ సమతుల్యం పాటిద్దాం

-కలెక్టరేట్ లో 2600 మొక్కలు నాటే కార్యక్రమం -కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా “అకిరా మియావాకీ” కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి లు పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో డ్వామా ఆద్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి పర్యావరణ సమతుల్యతను కాపాడుకుందామని విజ్ఞప్తి చేశారు. …

Read More »

తెనాలి లో మంత్రి నాదెండ్ల మనోహర్ మహా యాగం

-“ఇది మంచి ప్రభుత్వం” అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేవ దేవుడికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్షను మొదలు పెట్టారు అని, తిరుమల లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి లో మహా యాగం నిర్వహించారు ఈరోజు తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం (వైకుంఠపురం)లో జరిగిన కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల పాల్గొని మహా యాగం నిర్వహించారు. “ఇది మంచి ప్రభుత్వం” …

Read More »

ప్రజల భాగస్వాముతో స్వచ్ఛతహి సేవ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం సిండికేట్ కాలనీ, పినిమినేని పాలీ క్లినిక్ రోడ్, కలరా హాస్పిటల్ షేక్ రాజా రోడ్ తదితర ప్రాంతాల్లో స్వచ్ఛత, ప్లాస్టిక్ రహిత సమాజం, పబ్లిక్ టాయిలెట్లు పరిశుభ్రపరుష్టం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సిండికేట్ కాలనీలోని ఆర్కే పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు ప్లాస్టిక్ రహిత సమాజంపై అవగాహన కల్పించడమే కాకుండా ఒక ర్యాలీ నిర్వహించి వాళ్ల …

Read More »

దసరా మహోత్సవాలలో భక్తులకు ఎటువంటి లోపం లేకుండా చూసుకోండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం సాయంత్రం దసరా మహోత్సవాలకు చేయవలసిన ఏర్పాట్లకు, పద్మావతి ఘాట్, కృష్ణవేణి ఘాట్, సీతమ్మ పాదాలు, పున్నమి ఘాట్, భవాని ఘాట్, గిరి ప్రదక్షిణ ప్రాంతము పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శరన్నవరాత్రులకు విజయవాడ నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేయవలసిన క్లోరక్ రూమ్, తాత్కాలిక మరుగుదొడ్లు, త్రాగునీరూ, పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. క్లాక్ రూమ్ ఎక్కడెక్కడ పెడుతున్నారు …

Read More »

అభ్యంతరాల నమోదు స్వీకరణ పరిశీలన

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కండ్రిక, శాంతినగర్, అయోధ్య నగర్, రాజీవ్ నగర్ తదితర ప్రాంతాలు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆదివారం నుండి సచివాలయాల్లో స్వీకరిస్తున్న అభ్యంతరాల నమోదుపై విజయవాడ నగర పలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర క్షేత్రస్థాయిలో పరిశీలించారు వరద ప్రభావితమైన ప్రాంతాలలో గల సచివాలయాన్ని సందర్శించి, సచివాలయంలో సిబ్బంది అభ్యంతరాల నమోదు చేస్తున్న పనితీరును పరిశీలించారు, ప్రజలకు ఎలాంటి …

Read More »

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 9 ఫిర్యాదులు

-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రథమ కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 9 ఫిర్యాదులు అందినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఫిర్యాదును శఖాధిపతులు స్వయంగా ఫీల్డ్ కి వెళ్లి సమస్యను పరిష్కరిస్తున్నారని, ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్నామని, సంతృప్తికరమైన పరిష్కారం ఇచ్చిన తర్వాతే …

Read More »