-గత పాలకుల హయాంలో జంతు అవశేషాలతో కల్తీ అయిన నేతితో చేసిన తిరుమల లడ్డూలు అయోధ్య రామ జన్మభూమికి పంపారు -హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టం -తప్పు చేసినవారిని జగన్ ఏ విధంగా సమర్థిస్తారు? -ఇదే ఒక చర్చికి అపవిత్రం జరిగితే జగన్ ఊరుకుంటారా? -తిరుమలలో అపవిత్ర చర్యలకు పాల్పడ్డవారి గురించి క్యాబినెట్, అసెంబ్లీలో చర్చించి బాధ్యులపై కఠిన చర్యలు -ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన అనంతరం మీడియాతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు -గుంటూరు జిల్లా నంబూరు శ్రీ …
Read More »Monthly Archives: September 2024
ఉప ముఖ్యమంత్రివర్యులతో సమావేశమైన టి.టి.డి. ఈవో
-పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో తిరుమల తిరుపతి దేవస్థానం (టి.టి.డి.) కార్యనిర్వహణాధికారి జె.శ్యామల రావు ఆదివారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. తిరుమల శ్రీవారి ప్రసాదాలు అందించారు. పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీతో కూడినదనీ, అందులో జంతు అవశేషాలు ఉన్నాయనే అంశంపై ఈవో పలు వివరాలను ఉప ముఖ్యమంత్రి గారికి తెలిపారు. గత పాలక మండలి హయాంలో నెయ్యి సరఫరాదారును ఎంపిక …
Read More »మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుపై హర్షం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుపై ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకరరావు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం పోరంకిలోని ఎపి స్టేట్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్, విద్య, ఐటీ, …
Read More »నగరంలో ‘‘ఆర్యువి 350 మాక్స్’’ ఆవిష్కరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ బిగాస్ కంపెనీ వారు తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘‘ఆర్యువి 350 మాక్స్’’ని లాంచ్ చేసారు, డిజైన్ పరంగా ఇది భారతదేశంలో అత్యంత ప్రత్యేకమైన స్కూటర్లలో ఒకటి మరియు నూతనమైన ఫీచర్లతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను ఎం.కిషోర్బాబు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లాంచ్ చేశారు. బిగాస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కొరకు ‘‘హితికా మోటార్స్’’ విజయవాడలో అధీకృత డీలర్. ఈ సందర్బంగా హర్షవర్ధన్ మేనేజింగ్ పార్టనర్, హితికా మోటార్స్ మాట్లాడుతూ బిగాస్ …
Read More »అధికారం కాదు.. సిద్ధాంతాలే ముఖ్యంగా పనిచేసిన వ్యక్తి సీతారాం ఏచూరి
– తాడిత, పీడిత ప్రజల బాగుకోసం ఆయన చిత్తశుద్ధితో పనిచేశారు. – ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకూ అవిరళ కృషిచేశారు. – తెలుగుజాతి, తెలుగు నేలకు ఆత్మబంధువుగా ఉన్నారు. – ఆయన జీవితం నేటితరం రాజకీయ నాయకులకు ఓ పాఠం. – రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు; గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అధికారం కాదు.. సిద్ధాంతాలే ముఖ్యంగా పనిచేసిన వ్యక్తి సీతారాం ఏచూరి అని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు; గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు …
Read More »సుమారు 50లక్షల విలువైన 400 మొబైల్ ఫోన్ల రికవరీ
-CEIR /CHAT BOT పోర్టల్ల ద్వారా పోగొట్టుకున్న/ దొంగిలించ బడిన మొబైల్ ఫోన్లను రికవరి చేసిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు -రికవరీ ఫోన్లను బాధితులకు అందించిన నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. -అనంతరం కంట్రోల్ రూం, కమాండ్ కంట్రోల్ రూమ్ లను పరిశీలించిన సి.పి. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు మొబైల్ ఫోన్ రికవరీ డ్రైవ్ లో భాగంగా రికవరి చేసిన 400 మొబైల్ ఫోన్లను …
Read More »అరాచకానికి ఆది.. అంతం జగనే
-తవ్వేకొద్దీ జగన్ అరాచక పాలన సృష్టించిన సంక్షోభం తెలిసి వస్తోంది -స్వలాభం కోసం స్వామివారితోనే ఆటలు -చంద్రబాబుతో చేతల ముఖ్యమంత్రి అని, ఇది వందరోజుల పాలనలో నిరూపణ అయింది -ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం 11వ డివిజన్ పరిధిలో “ఇది మంచి ప్రభుత్వం” పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో మాట్లాడుతూ, గత ఐదేళ్లలో …
Read More »ఈ నెల 23వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ కార్యక్రమం…
-జిల్లా కలెక్టర్ డా.జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) ద్వారా చేపట్టనున్నట్టు తెలిపారు. *కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత …
Read More »వినాయక మండపం వద్ద అన్నదాన వితరణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి పండుగ సందర్భంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్,కల్లామ్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంను తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి దేవినేని అవినాష్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు. తదనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలను ప్రారంభించి అన్నవితరణ చేశారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయం లను ప్రతిబించేలా జరిపే ఈ పండుగలు మనలో ఐక్యమత్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు.అందరూ కలిసికట్టుగా సంతోషంగా …
Read More »స్వచ్చత హి సేవాలో భాగంగా సైకిల్ ర్యాలీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు తమ ఇంటితో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా స్వచ్చత సాధించవచ్చని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ ఐఏఎస్ తెలిపారు. స్వచ్చత హి సేవాలో భాగంగా ఆదివారం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఎఎస్, జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఐపిఎస్ లతో కలిసి జిఎంసి ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, …
Read More »
Prajavartha Online Telugu News