Breaking News

Daily Archives: October 6, 2024

మత్స్యకారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత… : మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సముద్రంలో వేట సాగించే మత్స్యకారుల భద్రత ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు కలిగిన 50 మంది మత్స్యకారులకు ఆదివారం సాయంత్రం నగరంలోని మంత్రి నివాసం వద్ద ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సముద్రంలో వేట సాగించే మత్స్యకారుల భద్రత కోసం కమ్యూనికేషన్ వ్యవస్థ కలిగిన ట్రాన్స్ఫాండర్లను మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు కలిగిన యజమానులకు అందిస్తున్నామని, రాబోయే …

Read More »

పంచాయితీ రాజ్ డిపీఓ విభాగంలో తిరుపతి జిల్లాలో 289 మంది బదిలీ

-జిల్లా పంచాయితీ రాజ్ అధికారిణి సుశీల దేవి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా నందు పంచాయతీరాజ్ శాఖ జిల్లా పంచాయతీ అధికారి పరిధిలో 2024 సాధారణ బదిలీలలో భాగంగా మొత్తం 289 మంది పంచాయితీ సెక్రటరీ లు బదిలీ అయ్యారు అని జిల్లా పంచాయితీ అధికారిణి సుశీల దేవి ఆదివారము ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో పంచాయతీ సెక్రెటరీ గ్రేడ్ వన్ టు ఫోర్ 172 మంది గాను తిరుపతి జిల్లా పరిధిలో 140 మంది, ఉమ్మడి చిత్తూరు జిల్లా …

Read More »

జిల్లాలో పర్యాటక రంగ ప్రమోషన్ కొరకు జిల్లాలోని ఔత్సాహికులు పాల్గొని ఉత్తమ వీడియోలు/ రీల్స్ తయారు చేసి పంపు గడువు అక్టోబర్ 25 వరకు పెంపు

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ -3 నిమిషాలు నిడివి గల వీడియో, 3నిమిషాల నిడివి గల రీల్ లు నాణ్యతతో కూడినవి పంపాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పర్యాటక రంగ ప్రమోషన్ కొరకు జిల్లాలోని ఔత్సాహికులు పాల్గొని ఉత్తమ వీడియోలు/ రీల్స్ తయారు చేయాలని వాటికి బహుమతులు ఉంటాయని, వాటిని పంపాల్సిన తేదీని అక్టోబర్ 25 వరకు పొడిగించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 27న …

Read More »

అరకులోని బొర్రా గుహలను సందర్శించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్

-ప్రకృతి రమణీయతకు అల్లూరి సీతారామరాజు జిల్లా నెలవని పేర్కొన్న మంత్రి -అటవీ శాఖతో సమన్వయం చేసుకొని పర్యాటక అభివృద్ధి చేపడతామని వెల్లడి -నిర్లక్ష్యానికి గురైన రిసార్ట్స్ ను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని హామీ -గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పర్యాటక అభివృద్ధి కుంటుపడిందని విమర్శ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అల్లూరి సీతారామరాజు: గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలతో పాటు అద్భుతమైన ప్రకృతి సౌందర్యానికి, పర్యాటకానికి అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామాగా నిలిచిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. …

Read More »

పుంగనూరు చిన్నారి హత్య కేసులో దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు: హోం మంత్రి అనిత

-ఇప్పటికే బాలిక హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ -చిన్నారి శవమై దొరకడం అత్యంత బాధాకరం -బాధిత కుటుంబంతో ఫోన్ లో మాట్లాడి భరోసానిచ్చిన సీఎం చంద్రబాబు -చిన్నారి మరణాన్ని వైఎస్ఆర్సీపీ రాజకీయం చేయడం హేయం..దుర్మార్గం -గత ఐదేళ్ల పాలనలో ఏనాడైనా హత్య, అత్యాచారాలపై జగన్ నోరు మెదిపారా? -జగన్ పరామర్శిస్తే ఇబ్బంది లేదు..రాజకీయాలు చేయాలని చూస్తే ఊరుకోం -చిన్నారి మరణించిన తీరుపై అసత్య ప్రచారాలు సమంజసం కాదు -పసిపాప దూరమై నిశ్చేష్టులైన తల్లిదండ్రులని మరింతగా క్షోభ పెట్టకండి -ఘటన జరిగిన వెంటనే నిందితులను …

Read More »

పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ భాగస్వామ్యంతో పర్యాటక అభివృద్ధి

-పర్యాటకులకు కల్పించే సౌకర్యాల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు -విశాఖపట్నంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -పున్నమి, యాత్రి నివాస్,హరిత రిసార్ట్స్ లో చేపడుతున్న ఆధునికీకరణ పనులపై అధికారులకు సూచనలు -గత ప్రభుత్వ అనాలోచిత విధానాలు, అక్రమాల వల్ల పర్యాటక అభివృద్ధి కుంటుపడిందని వెల్లడి.. తప్పులు వెలికి తీసేందుకు కమిటీ ఏర్పాటుకు చర్యలు -తెన్నేటి పార్కును పరిశీలించిన మంత్రి దుర్గేష్ -పర్యాటక సీజన్ ప్రారంభం నాటికి హోటళ్లను …

Read More »

“జాబ్ మేళాలు”

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.08.10.2024 మంగళవారం నాడు విజయవాడ లోని “ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల” మరియు “నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) శిక్షణా కేంద్రం”kabela (centre)నందు “జాబ్ మేళాలు” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు (FAC), జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు …

Read More »

అక్టోబర్ 22, 23 న అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌-2024

-దేశ వ్యాప్తంగా వెయ్యి మంది ప్ర‌తినిధుల హాజ‌రు -రెండు రోజుల స‌ద‌స్సును ప్రారంభించ‌నున్న ముఖ్య‌మంత్రి -ఔత్సాహికుల కొర‌కు డ్రోన్ హ్యాక‌థాన్‌ -నేటి నుంచి ఆన్‌లైన్ లో రిజిస్ట్రేష‌న్స్ -22న సాయంత్రం కృష్ణా తీరంలో అతి పెద్ద డ్రోన్ షో నిర్వ‌హ‌ణ‌ -అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌-2024 లోగో ఆవిష్క‌ర‌ణ‌, వెబ్ సైట్ ప్రారంభం -పెట్టుబడులు, మౌలిక స‌దుపాయాల శాఖ కార్య‌ద‌ర్శి సురేష్ కుమార్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోని రాష్ట్ర పైబ‌ర్‌నెట్ కార్యాల‌యంలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో …

Read More »

21,768 మంది వ‌ర‌ద బాధితుల బ్యాంకు ఖాతాల్లో పొర‌పాట్లు

-స‌రిచేసి నేటి నుండి వారి ఖాతాల్లో వ‌ర‌ద సాయం జ‌మ‌ -వెల్ల‌డించిన అధికారులు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవ‌ల విజయవాడ వ‌ర‌ద‌ల్లో తీవ్రంగా న‌ష్ట‌పోయిన వ‌ర‌ద బాధితుల్లో 21,768 మంది బాధితులు త‌మ బ్యాంకు ఖాతాల‌ను త‌ప్పుగా న‌మోదు చేసిన‌ట్లు అధికారులు గుర్తించారు. వాటిని మ‌ళ్లీ క్షేత్ర‌స్థాయిలో బాధితుల‌తో త‌నిఖీ చేసి స‌రిచేశారు. ఈ బాధితులంద‌రికీ సోమ‌వారం సాయంత్రానికి వారందరి ఖాతాల్లోకి వ‌ర‌ద సాయం జ‌మ చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. వీరి ఖాతాల్లోకి మొత్తం రూ.18,69,89,000ల సొమ్ము జ‌మ చేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వ …

Read More »

అక్టోబరు 15 నుండి ఇసుక డిమాండ్ కు అనుగుణంగా లభ్యత

-రాష్ట్ర అబ్కారీ, భూగర్భ, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వేసవి కాలంలో నెలకొనే ఇసుక డిమాండ్ కు అనుగుణంగా లభ్యత పెంపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వాణిజ్యపన్నుల శాఖ ఛీఫ్ కమీషనర్, అబ్కారీ, భూగర్భ, గనుల శాఖ ముఖ్య కార్యాదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఉచిత ఇసుక పాలసీ 2024 జులై 8 నుండి అమలులోకి తీసుకురాగా, స్టాక్‌యార్డ్‌ల వద్ద 4.8 లక్షలు, డి-సిల్టేషన్ పాయింట్లు వద్ద 54 …

Read More »