రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 08-12-2024న జరుగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు దరఖాస్తు చేసుకొనుటకు ఆన్లైన్ అప్లికేషన్ ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in నందు అందుబాటులో ఉంచడమైనదని జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ పరీక్షకు నమోదు చేసుకొనుటకు చివరి తేదీని 15-10-2024 వరకు పొడిగించడ మైనదనీ తెలియ చేశారు. ప్రింటెడ్ నామినల్ రోల్ మరియు ఒరిజినల్ SBI కలెక్ట్ రశీదును సంబంధిత జిల్లా …
Read More »Daily Archives: October 7, 2024
అర్జీలు తిరిగి ప్రారంభం కావడంలో మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలి
-సమస్యను తెలుసుకుని పరిష్కారం దిశగా ఆలోచన చేయాలి -ప్రభుత్వ కార్యాలయ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలి -ఉపాధి హామీ పని దినాల లక్ష్యాలను నూరు శాతం సాధించాలి -జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ అంశాల పరిష్కార విషయంలో సమయపాలన కచ్చితంగా పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం రెవెన్యూ డివిజనల్ మండల స్థాయి అధికారులతో హౌసింగ్ రెవెన్యూ ఉపాధి హామీ తదితర శాఖల పనితీరుపై జిల్లా రెవెన్యూ అధికారి జి …
Read More »కలెక్టరేట్ పీజిఆర్ఎస్ లో స్వీకరించిన141 అర్జీలు
-ఆన్లైన్ లో 137, ఆఫ్ లైన్ లో 4 -కలెక్టరు పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్ర స్థాయి అధికారులు నిబద్దత కలిగి పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకునేలా ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి వివిధ మండలాల నుంచి వివిధ …
Read More »రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం
-త్వరలోనే మరిన్ని క్రీడలకు రాష్ట్ర స్థాయి పోటీలు -68వ రాష్ట్ర అంతర జిల్లాల హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ -2024 ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం రాజమహేంద్రవరం దివాన్ చెరువు లోని శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ ప్రాంగణంలో 68వ రాష్ట్ర అంతర జిల్లాల హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ -2024 …
Read More »లడ్డు ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు
– అత్యంత నాణ్యత ప్రమాణాలతో లడ్డు ప్రసాదం తయారీ. – మూలా నక్షత్రం రోజు కోసం రెండున్నర లక్షల లడ్డూలు సిద్ధం. – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : లడ్డు ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని.. అత్యంత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ అమ్మవారి లడ్డు, అన్న ప్రసాదాలను తయారు చేయడంతో పాటు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అవసరమైన లడ్డూలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. …
Read More »ధర్మవరం రూపు రేఖలను మార్చే హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు సత్వర చర్యలు
-కేంద్రానికి ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వినతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శతాబ్దాలుగా చేనేత రంగానికి ముఖ్యంగా పట్టు చీరెల ఉత్పత్తికి ప్రసిద్ధి గాంచిన శ్రీ సత్యసాయి జిల్లాలోని తన స్వంత నియోజకవర్గం ధర్మవరంలో “హ్యాండ్లూమ్ క్లస్టర్” ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర జౌళి, చేనేత శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ కు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఒక లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)ను తన లేఖతో …
Read More »జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ‘జూడో’లో ఆంధ్రప్రదేశ్ కు రెండు కాంస్య పతకాలు
-విజేతలను అభినందించిన అధికారులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ‘జూడో’లో ఆంధ్రప్రదేశ్ అండర్ – 14 బాలుర విభాగంలో రెండు కాంస్య పతకాలు సాధించినట్లు రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జి.భానుమూర్తి రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న 68వ జాతీయ స్కూల్ గేమ్స్ ఈ నెల 4 నుండి 7 వరకు గుజరాత్ రాష్ట్రం “మెహసాన”లో జరిగాయని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులను మరియు టీం …
Read More »పాఠశాల అభివృద్ధికి పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) పాత్ర కీలకం
-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు -రాష్ట్ర స్థాయి రిసోర్సు పర్సన్లకు రెండు రోజుల శిక్షణ ప్రారంభం -రెండు కేంద్రాల్లో దాదాపు 320 మంది రిసోర్సు పర్సన్లు హాజరు -తొలిసారి పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులకు రాష్ట్ర స్థాయి శిక్షణలో ప్రాతినిధ్యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల ప్రగతికి పాఠశాల యాజమాన్య కమిటీ కీలక పాత్ర వహించాలని, తద్వారా సత్ఫలితాల సాధన వైపు పయనించవచ్చని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు అన్నారు. సోమవారం గుంటూరు …
Read More »ప్రశాంతంగా ముగిసిన ఐదో రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా ఐదో రోజు అనగా 07/10/2024 తేదీన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 32875మందికి గాను 28267 మంది అభ్యర్థులు అనగా 85.98 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 69 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 16525 మందికి గాను 14042 మంది అనగా 84.97 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 68 సెంటర్లలో సెకండరీ గ్రేడ్ …
Read More »సామూహిక ఎలుకల నివారణతో రైతుకు మేలు… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని రైతులందరూ సామూహిక ఎలుకల నివారణ చేపట్టి తమ పంటలను కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. సోమవారం మధ్యాహ్నం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో సామూహిక ఎలుకల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి గోడ పత్రిక ఆవిష్కరించారు. విత్తనం వేసినది మొదలు ధాన్యం అమ్మే వరకు ఎలుకలు వరి పైరుకు, ధాన్యానికి అపార నష్టం కలిగిస్తాయని, ఎలుకలను సమర్థవంతంగా నివారించుటకు వ్యవసాయ శాఖ వారు సూచించిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులను …
Read More »
Prajavartha Online Telugu News