Breaking News

Daily Archives: October 7, 2024

నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూములకు సంబంధించిన వివరాల నివేదికను అందజేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన భూములకు సంబంధించిన వివరాల నివేదికను అందజేయాలని సిసిఎల్ఏ జాయింట్ సెక్రటరీ జయలక్ష్మి ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన హాజరయ్యారు. నిషేధిత భూముల జాబితా నుంచి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ జరిగినవి, చట్టాన్ని ఉల్లంఘించిన వాటి పూర్తి వివరాలను నివేదికలో స్పష్టంగా అందజేయాలని సీసీఎల్ఏ జాయింట్ సెక్రెటరీ వివరించారు. ఇప్పటికే సమర్పించిన …

Read More »

అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన మెషీన్ ఆపరేటర్ పోస్టు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రెయిలీ ప్రెస్, గుంటూరు నందు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన మెషీన్ ఆపరేటర్ పోస్టునకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారి నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనదని ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ఎం.ఎ. కుమార్ రాజా సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.. అర్హత కలిగిన వారు తమ బయోడేటా వివరాలు, విద్యార్హతలు మరియు అనుభవము కు సంబంధించిన ధ్రువపత్రాలు జతపరచి తేది. 17-10-2024 లోపు స్వయంగా గాని/ …

Read More »

ఆర్టీసీని లాభాల బాటలో పయనించేలా కృషి చేస్తాం

-వైస్ చైర్మన్ పీ.ఎస్ మునిరత్నం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ చైర్మన్ గా పి.ఎస్. మునిరత్నం ఆర్టీసీ హౌస్ లో అధికారుల సమక్షంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం ఆర్టీసీ బస్సులను నడుపుతున్న ఘనత ఆర్టీసీ సంస్థకే దక్కుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తారన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ఉచిత బస్సు పథకాన్ని ముఖ్యమంత్రి ఆదేశాలతో అమలు …

Read More »

విద్యార్థుల శాస్త్రవంతమైన అభివృద్ధిలో భాగంగా కావాలి : జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులను శాస్త్రవంతమైన అభివృద్ధిలో భాగంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక కరకంబాడి రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల నందు నిర్వహించిన 2024 ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రవంతమైన అభివృద్ధిలో భాగంగా ఉండాలని, “అంతరిక్షం & వాతావరణ మార్పు” గురించి సానుకూలంగా స్వీకరించాలని, ప్రతి పౌరుడు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని విద్యార్థుల కు చూచించారు. …

Read More »

ఎలాంటి పొరపాట్లు లేకుండా హేతుబద్ధంగా భూ సర్వే చేపట్టాలి : డాక్టర్ వెంకటేశ్వ ర్

-పి జి ఆర్ ఎస్ మరియు భూ సమస్యలను ప్రాధాన్యత అంశాలుగా తీసుకొని రెవెన్యూ సిబ్బంది అత్యంత నాణ్యతతో కూడిన పరిష్కారం చూపాలి : జాయింట్ కలెక్టర్ శుభం భన్సాల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ లో వచే బు సమస్యల అర్జీలు రీ ఓపెన్ కాకుండా అత్యంత నాణ్యత తో పరిష్కారం చేయాలని డాక్టర్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్వ ర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ నుండి జాయింట్ కలెక్టర్ …

Read More »

మౌలిక సదుపాయాల కల్పించుటకు సంబందితా శాఖలు ప్రణాళికలను సిద్ధం చేయాలి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని ఎస్ సి గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పించుటకు సంబందితా శాఖలు ప్రణాళికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ నుండి సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారి చిన్నయ్య తో కలసి పంచాయత్ రాజ్, గ్రామీణ నీటి సరఫరా & హౌసింగ్ మొదలైన శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 100 …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో (PGRS) ప్రజల నుండి అందే ప్రతి అర్జీని జాగ్రత్తగా పరిశీలించి రీ ఓపెన్ కు కాకుండా సకాలంలో పరిష్కరించాలి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్,ఎస్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని పరిశీలించి రీ ఓపెన్ కాకుండా సకాలంలో పరిష్కరించాలనీ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు అందిన ఫిర్యాదుల పరిష్కారం మరియు రీ ఓపెన్ చేసిన ఫిర్యాదులపై …

Read More »

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 200 అర్జీలు

-ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్ ) లో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన 200 అర్జీలను నిర్దేశించిన గడువులోగా అర్థవంతంగా పరిష్కారం చూపాలని, అలసత్వం వహించరాదని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ పెంచల్ కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు నరసింహులు, దేవేంద్ర …

Read More »

అర్జీలు నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే ఫిర్యాదులు, అర్జీలు నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ఇంచార్జి) డి.శ్రీనివాస్ అధికారులకు స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ (ఇంచార్జి) పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ (ఇంచార్జి) ప్రజల నుండి అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడుతూ ప్రజల నుండి అందే ఫిర్యాదులను నిర్దేశిత గడవులోగా పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులకు ఇచ్చే ఎండార్స్మెంట్ …

Read More »

ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా నిర్మాణం చేసే బహుళ అంతస్తు భవనాలు రోడ్ల మీదకు ర్యాంప్ లు, డ్రైన్ల పై నిర్మాణాలు చేయకుండా, డ్రైనేజి లైన్ ని మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేయాలని, నిబందనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసి) జారీ చేయబోమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ కోదండరామయ్య నగర్, గోరంట్ల, పెద్ద పలకలూరు రోడ్, కాకాని రోడ్, ఆర్టీసి కాలని తదితర ప్రాంతాల్లో …

Read More »