Breaking News

Daily Archives: October 28, 2024

నైపుణ్య గ‌ణ‌న‌కు పూర్తిస్థాయిలో సిద్ధంకండి

– జిల్లా ఇన్‌చార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధిమీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా త్వ‌ర‌లో జిల్లాలో నైపుణ్య గ‌ణన (స్కిల్ సెన్స‌స్‌) ప్ర‌క్రియ స‌జావుగా జ‌రిగేందుకు పూర్తిస్థాయిలో సిద్దంకావాల‌ని జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా ఆదేశించారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్ వీసీ హాల్ నుంచి క‌లెక్ట‌ర్ నిధి మీనా.. ఎంపీడీవోలు, త‌హ‌సీల్దార్లు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు త‌దిత‌రుల‌తో ప్ర‌భుత్వ ప్రాధాన్య కార్య‌క్ర‌మాల‌పై వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి దిశానిర్దేశం చేశారు. న‌వంబ‌ర్ 3వ తేదీ నుంచి ప్రారంభంకానున్న నైపుణ్య …

Read More »

విజ‌య‌వంతంగా ఆర్‌బీఐ90 క్విజ్ రాష్ట్ర‌స్థాయి పోటీలు

– రాష్ట్ర‌స్థాయి విజేత‌గా ఐఐపీఈ-విశాఖప‌ట్నం బృందం – ఆర్‌బీఐ రీజ‌న‌ల్ డైరెక్ట‌ర్ బ‌షీర్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) స్థాపించి 90 ఏళ్లు అయిన సంద‌ర్భంగా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఆర్‌బీఐ90 జాతీయ‌స్థాయి క్విజ్ పోటీల్లో భాగంగా నిర్వ‌హించిన రాష్ట్ర‌స్థాయి పోటీలు విజ‌య‌వంతంగా ముగిసిన‌ట్లు ఆర్‌బీఐ రీజ‌న‌ల్ డైరెక్ట‌ర్ బ‌షీర్ సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. గ‌త సెప్టెంబ‌ర్ 19-21 వ‌ర‌కు ఆన్‌లైన్ ఆధారంగా జ‌రిగిన ప్రాథ‌మిక క్విజ్‌పోటీలో ఉత్త‌మ ప్ర‌తిభ‌క‌న‌బ‌రిచిన అండర్ గ్యాడ్యుయేట్ విద్యార్థుల …

Read More »

వచ్చే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ప్రభుత్వ లక్ష్యం

– సీడాప్ ఆధ్వర్యంలో ఇకపై ఏటా లక్ష ఉద్యోగాలు – సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ – యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రణాళికలు – ప్రైవేట్ సెక్టార్ లో ఈ ఏడాదిలో 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికలు.. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సృజనాత్మకత, భవిష్యత్ నైపుణ్యాలపై వర్క్ షాప్‌లో సీడాప్ చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలతో స్నేహపూర్వక వైఖరి కొనసాగిస్తూ రాష్ట్ర ఆర్థిక పురోగతిని వేగవంతం …

Read More »

ప్ర‌తి అర్జీపైనా ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టండి

– నిర్దేశ గ‌డువులోగా స‌రైన ప‌రిష్కారం చూపండి. – అధికారుల‌తో జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) ద్వారా అందుతున్న ప్ర‌తి అర్జీపైనా ప్ర‌త్యేకంగా దృష్టిసారించి, నిర్దేశ గ‌డువులోగా స‌రైన ప‌రిష్కారం చూపేందుకు అధికారులు కృషిచేయాల‌ని జిల్లా ఇన్‌ఛార్జ్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా అధికారుల‌కు సూచించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్య‌క్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఇన్‌ఛార్జ్ …

Read More »