-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కలువ బండ్ లో ఉన్న వ్యర్ధాలను తొలగించి అందమైన సుందర నందనవనంలో తయారు చేయాలని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా మధురానగర్ వద్ద ఏలూరు కెనాల్ బండ్ ను ఇంజనీరింగ్ అధికారులతో పరిశీలించారు. ఏలూరు కాలువ ఇరువైపులున్న బండ్లలో ఆక్రమణలకు గురి కాకుండా ఫెన్సింగ్ వేసి, మొక్కలు నాటి సుందరీకరించమని అధికారులను ఆదేశించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలకు …
Read More »Monthly Archives: October 2024
అమరావతికి రైల్వే లైన్ రాష్ట్రానికి భారీ ప్రోత్సాహం :ఎంపి కేశినేని శివనాథ్
-ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, సీఎం చంద్రబాబు లకు ధన్యవాదాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్రమంత్రి వర్గంలో ఏపీకి ప్రాధాన్యత కల్పిస్తూ అమరావతి రైల్వే లైన్ కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినందకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు, ఇందుకోసం కోసం కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల …
Read More »వక్ఫ్ పరిరక్షణ మహాసభ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వక్ఫ్ పరిరక్షణ మహాసభ నవంబర్ 3వ తేదీన ఆదివారం సాయంత్రం 5.00 గంటల నుండి రాత్రి 9.30 గంటల ముప్పై నిమిషాల వరకు విజయవాడలోని కుమ్మరిపాలెం ఈద్గా మైదానంలో మహాసభ జరుగుతుంది. వక్ఫ్ పరిరక్షణ మహాసభను జయప్రదం చేయాలని వక్ఫ్ పరిరక్షణ మహాసభ కన్వీనర్ సయ్యద్ లుఖ్మాన్ ఫార్ఖలీత్ పిలుపునిచ్చారు. శుక్రవారం మంగళగిరి పట్టణంలోని ఐబీఎన్ భవన్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టం …
Read More »జిల్లాలో అక్టోబర్ 29 నైపుణ్య గణన శిక్షణ
-30 రోజుల పాటు సచివాలయ సిబ్బందిచే నైపుణ్య గణన -సమన్వయ శాఖల ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమ కార్యాచరణ -జాయింట్ కలెక్టరు ఎస్ చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పరిధిలో అక్టోబరు 29 నుంచి నైపుణ్య గణన 30 రోజుల పాటు నిర్వహించనున్నట్లు జిల్లా నోడల్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆంధ్ర ప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 30 రోజులపాటు నైపుణ్య గణన చేపట్టనున్నట్లు …
Read More »కూటమి ప్రభుత్వంలో గుడులకు, గోవులకు రక్షణ లేకుండా పోయింది
-గోశాల కూల్చివేతపై మల్లాది విష్ణు ఆగ్రహం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు, గోవులకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. మధురానగర్ యు.వి.నరసరాజురోడ్డులో వీఎంసీ అధికారులు కూల్చివేసిన గోశాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. తెల్లవారుజామున ఎవరు లేని సమయంలో దౌర్జన్యంగా గోశాలను కూల్చివేయడం దారుణమని మల్లాది విష్ణు అన్నారు. వీఎంసీ, ఇరిగేషన్ అధికారుల నిర్వాకానికి ఆవులన్ని గాయపడ్డాయని.. ఆకలితో మండుటెండలో అలమటిస్తున్నాయని మండిపడ్డారు. గోమాత సకల దేవతా స్వరూపమని.. …
Read More »డయేరియా తో ఒక్కరు కూడా చనిపోలేదు
-ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దాచేపల్లి, పల్నాడు జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త : పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయితీ 12వార్డు అంజనాపురం కాలనీలో మంచినీటి పైపులైను పనులను పరిశీలించిన అనంతరం డయేరియా బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ డయేరియా తో ఒక్కరు కూడా చనిపోలేదని, అంజనా పురం లో ఏ ఒక్కరూ చనిపోలేదని, కేవలం కడుపులో నొప్పితో 17 మంది చేరారని, ఇతర అనారోగ్య కారణాలతో ఇద్దరు మరణించారని, …
Read More »ఎలైట్ తెలుగు బ్రాహ్మిన్స్ ఉచిత నేత్ర వైద్య శిబిరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఎలైట్ తెలుగు బ్రాహ్మిన్స్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర, దంత వైద్య శిబిరం జరిగింది. శుక్రవారం సత్యనారాయణపురం, గాయత్రి కన్వెన్షన్ హాల్నందు ప్రజల కోసం సేవా దృక్పదంతో ఉచిత నేత్ర, దంత వైద్య శిబిరం నిర్వహించినట్లు ఎలైట్ తెలుగు బ్రాహ్మిన్స్ జనరల్ సెక్రటరీ జి.అశ్వినికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జి.అశ్వినికుమార్ మాట్లాడుతూ మానవ సేవే మాధవసేవ అనే సిద్దాంతంతో ప్రకృతి వైపరీత్యాలలోనే కాకుండా ఎన్నో సందర్భాలలో ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహించామని గతంలో 5 వేల వరద బాధిత …
Read More »అర్హులైన వారందరికీ దీపావళి నుండి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు
-ఎల్.పి.జి.కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆథార్ కార్డు అర్హతగా ఈ పథకం అమలు -ఈ పథకం అమలుకై ప్రతి ఏడాది రూ.2,684.75 కోట్ల మేర ప్రభుత్వం పై భారం -అయిల్ కంపెనీలకు అడ్వాన్సుగా రూ.894.92 కోట్లను 29 న చెక్కు రూపేణా చెల్లింపు -ఈ నెల 29 నుండి గ్యాస్ బుకింగ్ ప్రారంభం, 31 న ప్రతి ఇంటికీ తొలి సిలిండర్ డెలివరీ -గ్యాస్ బుక్ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో, 48 గంటల్లో గ్రామీణా ప్రాంతాల్లో డెలివరీ -గ్యాస్ సిలిండ్ డెలివరీ …
Read More »ప్రభుత్వానికి – ప్రజలకు మధ్య వారధిగా మీడియా వ్యవహరిస్తోంది…
-సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు ప్రజల వద్ద కు చేరవేయడంలో మీడియా సంధానకర్త గా ప్రధాన భూమిక పోషిస్తోంది – తద్వారా ప్రభుత్వానికి – ప్రజలకు మధ్య వారధిగా మీడియా వ్యవహరిస్తోంది: మహమ్మద్ నజీర్ అహ్మద్, గుంటూరు తూర్పు శాసన సభ్యులు. -సమతుల్యత కలిగిన వాస్తవ వార్తలకు జర్నలిస్టులు ప్రాధాన్యత ఇవ్వాలి: పత్రికా సమాచార కార్యలయం (ఆంధ్రప్రదేశ్) అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేందర్ చౌదరి. -పిఐబి ఆధ్వర్యంలో గుంటూరు లో వార్తాలాప్ నిర్వహణ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వం అమలు చేస్తున్న …
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »
Prajavartha Online Telugu News