-ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు పుష్కలంగా అవకాశాలున్నాయి -విజన్ 2047తో రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నాం -గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి సర్వనాశనమైంది -యువత పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలి -పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది -కేంద్ర, రాష్ట్ర సబ్సిడీలతో ఉపాధి కల్పనకు ప్రాధాన్యం -విజయవాడలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిజినెస్ ఎక్స్పో ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమల స్థాపనతో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటుగా, రాష్ట్ర ఆర్ధిక స్థితి కూడ మెరుగుపడతుందని …
Read More »Monthly Archives: November 2024
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆశాఖ మంత్రి డోలా.బాలవీరాంజనేయ స్వామి కి ఎ.పి.యన్.జి.జి.ఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె.వి.శివా రెడ్డి, ప్రధాన కార్యదర్శి సి.హెచ్.పురుషోత్తమనాయుడు, ఎ.విద్యాసాగర్ మరియు రాష్ట్ర కమిటీ వినతిపత్రం అందించారు. గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోలా.బాల.వీరాంజనేయ స్వామిని కలిసిన ఎ.పి.యన్.జి.జిఓ ల అగ్ర నేతలు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై మంత్రితో అరగంటపాటు చర్చించారు. అనంతరం 22 అంశాలతో కూడిన వినతిపత్రం అందించి సమస్యలు పరిష్కారం చేయాలని,ముఖ్యమంత్రితో జరగనున్న సమీక్ష …
Read More »ఎపిలో 88 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆమోదం
-ఎన్టీఆర్ జిల్లాకు రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు -ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశ్నకు కేంద్రం బదులు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలో మొత్తం 88 కొత్త ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పి.హెచ్.సి) లు ఏర్పాటు చేయనుండగా, ఎన్టీఆర్ జిల్లాలో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆమోదం లభించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ లిఖితపూర్వక …
Read More »విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా బోధన అందించండి
-సంక్షేమ వసతి గృహ విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టండి -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా బోధన అందించి.. ఫలితాల్లో జిల్లాను అగ్రగామిగా నిలిపేలా కృషిచేయాలని, సంక్షేమ వసతి గృహ విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టి విద్యార్థుల సమగ్రాభివృద్దికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత డా. లక్ష్మీశ తొలి క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా శుక్రవారం స్థానిక శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు, అధికారులతో కలిసి ఎ.కొండూరులోని కస్తూరిబా …
Read More »జూన్ నాటికి ఎ.కొండూరుకు సురక్షిత కృష్ణా జలాలు
-కిడ్నీ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు -వ్యాధి బాధితులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎ.కొండూరు మండలంలోని కిడ్నీ వ్యాధుల ప్రభావిత 38 గ్రామాల ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన సురక్షిత కృష్ణా జలాలను రానున్న జూన్ నాటికి అందించేలా తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నామని, కిడ్నీ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు వ్యాధుల బారిన పడిన బాధితులకు ప్రత్యేక వైద్య సహాయం అందించి ప్రభుత్వ పరంగా …
Read More »ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గొల్లపూడి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని ఈవీఎంలను భద్రపరిచిన జిల్లా ఎలక్షన్ గోదామును శుక్రవారం జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ సాధారణ తనిఖీలలో భాగంగా పరిశీలించారు. గోడౌన్ కు వేసిన సీల్డ్ లను, ఈవీఎంల రక్షణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను, సిసి కెమెరాల నిఘా ను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈవీఎం, వివి ప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఎన్నికల …
Read More »తొలిరోజే శతశాతం పెన్షన్ల పంపిణీపై దృష్టిపెట్టండి
– జిల్లాలో 2,31,127 పెన్షన్లకు రూ. 97.93 కోట్లు విడుదల – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డిసెంబర్ 1 ఆదివారం నేపథ్యంలో ముందురోజే నవంబర్ 30న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని.. తొలిరోజే 100 శాతం పెన్షన్ల పంపిణీకి అధికారులు, సిబ్బంది కృషిచేయాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్డీఏ పీడీ, ఆర్డీవోలు, మునిసిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ల …
Read More »రాష్ట్రమంతటా బియ్యం మాఫియా విస్తరించింది
-నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో పిడీఎస్ బియ్యం తనిఖీలు చేపట్టారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘‘కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 51 వేల టన్నుల బియ్యాన్ని సీజ్ చేశాం. దీనిలో 26 వేల టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించాం. సరకును సీజ్ చేసినా, దాన్ని …
Read More »ఆర్టీసి ఇ.యు తో పిటిడీ ఉద్యోగుల సమస్యలపై జరిగిన చర్చలు సానుకూలం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపియస్ ఆర్టీసిలో పనిచేస్తున్న పిటిడి ఉద్యోగులకు అటు ప్రభుత్వం వద్ద,ఇటు ఆర్టీసి మేనేజ్ మెంటు వద్ద పెండింగు ఉన్న సమస్యలు పరిష్కారంకోసం ఈనెల 7 న ఆర్టీసి మేనేజింగు డైరెక్టర్ గారికి ఇచ్చిన లేఖపై ఈనెల 19/20 తేదిలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపో,యూనిట్ల వద్ద ధర్నాలు చేపట్టాలని తీసుకున్న నిర్ణయం పై గౌః రవాణామంత్రి శ్రీ.మండిపల్లి రాంప్రసాధ్ రెడ్డి గారు,ఆర్టీసి యం.డి శ్రీ.సిహెచ్.ద్వారకా తిరుమలరావు గారు చొరవ తో శుక్రవారం ఇ.యు రాష్ట్రకమిటి తో ఆర్టీసి హౌస్ …
Read More »రైస్ మిల్లులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం/ఉయ్యూరు/కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ధాన్యం సేకరణ జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లాలోని పలు మిల్లులు, రైతు సేవా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత జిల్లా కలెక్టర్ బందరు మండలంలోని సుల్తాన్ నగరంలో సీతారామాంజనేయ రైస్ మిల్లును తనిఖీ చేశారు. అదేవిధంగా ఎస్ ఎన్ గొల్లపాలెంలో రైతు సేవ కేంద్రాన్ని తనిఖీ చేసి ధాన్యం సేకరణ ప్రక్రియను పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యంలోని తేమ …
Read More »
Prajavartha Online Telugu News