-41.15 మీ.ఎత్తుకే నీరు నింపుతామని గత ప్రభుత్వమే కేంద్రానికి ప్రతిపాదన పంపింది -దానిపై ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు పిపిఏ ఇచ్చిన సమాధానం వైసిపికి చెంపపెట్టు -నదుల అనుసంధాన ప్రక్రియ ద్వారా గోదావరి మిగులు జలాలను ఉత్తరాంధ్ర,రాయల సీమకు అందింస్తాం -రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు డా.నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి నీటిని నిల్వ చేయడం జరుగుతుందని ఈవిషయంలో ఎంతమాత్రం రాజీపడబోమని రాష్ట్ర జల వనరుల శాఖమాత్యులు డా.నిమ్మల రామానాయుడు స్పష్టం …
Read More »Monthly Archives: November 2024
శ్రీ బాల చాముండేశ్వరి సమేత అమరేశ్వరస్వామివార్లను దర్శించుకున్న రామ్ నాథ్ కోవింద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సుప్రసిద్ధ,శైవ క్షేత్రం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన, పంచారామాలలో ఒకటైన పల్నాడు జిల్లాలోని అమరావతి అమరేశ్వర ఆలయంలో వేంచేసియున్న శ్రీ బాల చాముండేశ్వరి సమేత అమరేశ్వరస్వామివార్లను కుటుంబ సభ్యులతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్న భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ముందుగా పూర్ణకుంభంతో స్వాగతం పలికిన స్థానిక వేద పండితులు.భారత మాజీ రాష్ట్రపతి, అమరావతి రాక సందర్భంగా పటిష్ట బందోబస్తు, నిర్వహించిన పోలీస్ ఉన్నత అధికారులు.ఈ కార్యక్రమంలో ఐజి సర్వ శ్రేష్ట త్రిపాటి, పల్నాడు జిల్లా కలెక్టర్ …
Read More »ఆంధ్రప్రదేశ్ లో ఆగ్రో ఎకాలజీ, వాతావరణం, ఆహారం,ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలను చూపుతున్నారు
కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో ఆగ్రో ఎకాలజీ, వాతావరణ, ఆహారం, ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలను చూపుతున్నారని అంతర్జాతీయ వ్యవసాయ ప్రతినిధులు ప్రశంసించారు. శుక్రవారం ప్రకృతి వ్యవసాయ విదానాలపై 20 దేశాలకు చెందిన 51 మంది అంతర్జాతీయ ప్రతినిదులతో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించి వేర్వేరు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఆగ్రో ఎకాలజీలో జరుగుతున్న నూతన పరిజ్ఞానాన్ని పరిశీలించే క్రమంలో భాగంగా వాతావరణంలో వస్తోన్న మార్పులు, ఆహార భద్రత, ఆరోగ్యం తదితర అనేక సవాళ్ళకు సమాధానంగా రాష్ట్రం …
Read More »స్వర్ణాంధ్ర విజన్ 2047పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష
-డిసెంబర్ 12న ప్రజల సమక్షంలో విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలిపేందుకు ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధం చేస్తున్న విజన్ డాక్యుమెంట్ పై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్వర్ణాంధ్ర విజన్-2047 డ్రాఫ్ట్ డాక్యుమెంట్ ను శాసనసభ ద్వారా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచింది. నీతి ఆయోగ్ తో పాటు పలు ప్రతిష్టాత్మక సంస్థల భాగస్వామ్యంతో విజన్ డాక్యుమెంట్ ను …
Read More »డోలి మోత గ్రామాల రహదారులకు ప్రాధాన్యత
పాచిపెంట (పార్వతీపురం మన్యం), నేటి పత్రిక ప్రజావార్త : డోలి మోతలు గల గ్రామాలకు రహదారులు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యా రాణి అన్నారు. పాచిపెంటలో రూ.1.75 కోట్లతో నిర్మించిన గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల అదనపు వసతి భవనాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డోలి మోతలు గల గ్రామాలకు రహదారులు నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి, డోలి మోతలు నివారణకు …
Read More »నారావారి పల్లె నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుగు ప్రయాణం
–సిఎం సోదరుడు మరియు మాజీ ఎంఎల్ఏ రామ్మూర్తి నాయుడు కర్మ క్రియల ప్రక్రియలు పూర్తి చేసుకుని తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని తిరుగు పయణమైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నారావారి పల్లె నందు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కర్మ క్రియల ప్రక్రియలు పూర్తి చేసుకుని నేటి శుక్రవారం ఉదయం 11.05 గం.లకు రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణం అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి సాదర …
Read More »కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు
-అధికారుల నిర్లక్ష్యంతో దేశభద్రతకు తీవ్ర ముప్పు -మొత్తం నెట్ వర్క్ను బ్రేక్డౌన్ చేస్తాం -పీడీఎస్ బియ్యంతో ఉన్న షిప్ సీజ్ చేయండి -కాకినాడ పోర్టులో పట్టుబడిన అక్రమ రేషన్ బియ్యం సందర్భంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : ‘కాకినాడ పోర్టును స్మగ్లింగ్ కు అడ్డాగా మార్చేశారు. ఇక్కడ నుంచి ఇంత భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నార’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తీర ప్రాంతంలో …
Read More »పి.సి.ఆర్. లండన్ వాల్వ్ అంతర్జాతీయ వైద్య సదస్సులో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వైద్యులకు ప్రశంసలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక వైద్య సాంకేతికతతో గుండె కవాటాలను ఓపెన్-హార్ట్ సర్జరీ అవసరం లేకుండా ట్రాన్స్కాథెటర్ వాల్వ్ రీప్లేస్మెంట్ (TAVR) విధానంలో మార్చడం ఇప్పుడు సాధ్యమవుతుంది. ఈ మినిమల్ ఇన్వేజివ్ ప్రక్రియతో,తక్కువ రిస్క్తో మరియు వేగంగా కోలుకోవడం సాధ్యమవుతుంది. వృద్ధులు మరియు ఆరోగ్య సమస్యలున్న రోగులకు ఇది అనుకూలంగా ఉంటుంది,ఈ విధానంలో ఓపెన్-హార్ట్ సర్జరీ అవసరాన్ని తొలగించి రిస్క్ను తగ్గిస్తుంది. ఇండియా వాల్వ్స్, పి.సీ.ఆర్. టోక్యో వాల్వ్స్, మరియు పి.సీ.ఆర్.లండన్ వాల్వ్స్ వంటి జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై రమేష్ …
Read More »పారిశ్రామిక వేత్తలుగా మహిళలు
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -సొంతూర్లోనే ఆదాయం ఆర్జించేలా యువతకు ప్రోత్సాహం -ఎంఎస్ఎంఈలు, బీసీ కార్పొరేషన్ల ద్వారా యూనిట్ల ఏర్పాటు -వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐటీఐ తరగతులు ప్రారంభం -నేడు(శనివారం) సామాజిక పెన్షన్ల పంపిణీ -మోడల్ పంచాయతీగా రాంపురం అభివృద్ధి : మంత్రి సవిత పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త : సొంతూరులో ఉండి యువత ఆదాయం ఆర్జించేలా ఎంఎస్ఎంఈలు, బీసీ కార్పొరేషన్ల ద్వారా యూనిట్లు ఏర్పాటు చేయనున్నామని, మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే బృహత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని …
Read More »రాయచోటిలో మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం
రాయచోటి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాయచోటి, అన్నమయ్య జిల్లా ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకరరావు ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో మాజీ సైనికులు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సమావేశానికి రాయచోటి, అన్నమయ్య జిల్లా మాజీ సైనికులు గురుగింజ బాలాజీ, శివ ప్రసాద్ రాజ్, ఎ. శేఖరయ్య నాయుడు, ఎస్. చలపతి, ఆర్ త్రివిక్రమ్ రాజు, ఆదినారాయణ రెడ్డి, …
Read More »
Prajavartha Online Telugu News