Breaking News

Monthly Archives: December 2024

ప్ర‌తి కుటుంబం సూర్య ఘ‌ర్‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి

– ప‌థ‌కంతో ఆర్థిక స్వావ‌లంబ‌న‌తో పాటు పర్యావ‌ర‌ణానికీ మేలు – క‌రెంటు బిల్లుల భారానికి పూర్తిస్థాయిలో చెక్ పెట్టేందుకు వీలు – మిగులు విద్యుత్ ద్వారా ఆదాయాన్నీ ఆర్జించవ‌చ్చు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భావిత‌రాల‌కు స్వ‌చ్ఛ‌మైన ప‌ర్యావ‌ర‌ణాన్ని అందించేందుకు, ఆర్థిక స్వావ‌లంబ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతున్న ప్ర‌ధాన‌మంత్రి సూర్య ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న ప‌థ‌కాన్ని ప్ర‌తి కుటుంబం స‌ద్వినియోగం చేసుకోవాల‌ని, ప‌థ‌కం అమ‌ల్లో జిల్లాను నెం.1లో నిలిపి ఆద‌ర్శంగా నిల‌వాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ …

Read More »

హైందవ శంఖారావం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

-ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుతూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో 2025 జనవరి 5న విజయవాడ కేసరపల్లిలో చేపట్టిన హైందవ శంఖారావం భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పిలుపునిచ్చారు.. భవానిపురం లోని ఎన్డీఏ కార్యాలయంలో శుక్రవారం వీ హెచ్ పీ ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించి, హైందవ శంఖారావం కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా అడ్డూరి …

Read More »

ఆర్థికవేత్తగా దేశానికి మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయం

-మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ భౌతిక‌కాయానికి ఎంపి కేశినేని శివనాథ్ నివాళి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌ధాన‌మంత్రిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ గానే కాకుండా ఆర్థికవేత్తగా దేశానికి డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్ అందించిన బ‌హుముఖ సేవ‌లు చిరస్మరణీయం. దేశానికి మ‌న్మోహ‌న్ సింగ్ మ‌ర‌ణం తీర‌ని లోటు అని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. శుక్ర‌వారం ఢిల్లీలోని మాజీ ప్ర‌ధాన మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ నివాసంలో ఆయ‌న‌ పార్థివ‌దేహానికి ముఖ్య‌మంత్రి నారాచంద్ర‌బాబు …

Read More »

ప్రభుత్వ కార్యక్రమాలకు తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ కార్యక్రమాలకు తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలని, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. గ్రామీణ అభివృద్ధి అంశంపై 2వ స్థాయి సంఘ సమావేశంలో గత ప్రభుత్వంలో ఇస్తున్న పింఛన్లన్నీ ఇప్పుడు కూడా ఇస్తున్నారా? పింఛన్లు వెరిఫికేషన్ చేస్తున్నారా? గత ప్రభుత్వ కాలంలో పింఛన్ల కోసం ఆన్లైన్లో ఎంత …

Read More »

డిస్ప్లే డివైస్ ఫీ కమిటీ ప్రత్యేక సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో శుక్రవారం ఉదయం డిస్ప్లే డివైస్ ఫీ కమిటీ సభ్యులలు ఏజెన్సీ వారితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిస్ప్లే డివైసెస్ తో సంబంధం ఉన్న ఏజెన్సీలను వారు శుక్రవారం జరిగే సమావేశంలో పాల్గొనవలసిందిగా వారికి నోటు పంపగా వారు ఈ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం 28 డిస్ప్లే డివైసెస్ సంబంధించిన ఏజెన్సీలు …

Read More »

హెల్మెట్ ఆవశ్యకతపై మరియు పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల విషయంపై విస్తృతంగా తనిఖీలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సురక్షిత, ప్రమాద రహిత ప్రయాణం, రోడ్డు ప్రమాదాల నివారణ అదే విధంగా ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతపై మరియు వాహనాధారులలో హెల్మెట్ పై అవగాహన కల్పించేందుకు నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు ట్రాఫిక్ డి. సి. పి కృష్ణ మూర్తి నాయుడు పర్యవేక్షణలో ట్రాఫిక్ మరియు లా & ఆర్డర్ పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి నగరంలోని అన్ని ముఖ్య ప్రదేశాలలో వాహనదారులపి విస్తృతంగా తనిఖీలను …

Read More »

భవాని దీక్ష విరమణ సందర్బంగా సహకరించిన వారికి అభినందనలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవాని దీక్ష విరమణ సందర్బంగా అన్ని విధములుగా సహకరించిన వివిధ ప్రభుత్వ శాఖల వారికి స్వచ్ఛంద సంస్థల వారికి, మీడియా ప్రతినిధులు, ప్రజలకు, పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి పోలీస్ కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. విజయవాడ నగరంలో జరిగిన భవాని దీక్షల విరమణ ముగింపు సందర్భంగా గురువారం పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం నందు ఇతర జిల్లాల నుండి భవాని దీక్ష విరమణ బందోబస్త్ నిర్వహించడానికి …

Read More »

దొంగతనం కేసుల్లో అంతర్ జిల్లా పాత నేరస్థుడు అరెస్ట్

-నిందితుడు వద్ద నుండి Rs.26 లక్షల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు (349 గ్రాముల) మరియు నగదు Rs.1 లక్ష రూపాయలు స్వాధీనం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ది.10.10.2024 వ తేదీన విజయవాడ ప్రసాదంపాడు, రవీంద్ర భారతి స్కూల్ ఎదురుగా, BMPS రోడ్, M.S అపార్ట్మెంట్ కి చెందిన ఫిర్యాది తన ఇంటిలో దొంగతనం జరిగిందని ఇచ్చిన సమాచారం మేరకు పటమట పోలీస్ వారు సంఘటనా స్థలానికి చేరుకొని విచారించగా ఫిర్యాది తన కుటుంబ సభ్యులు అందరూ రాత్రి భోజనం చేసి …

Read More »

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప నాయకులు వంగవీటి మోహన రంగా అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో వంగవీటి మోహనరంగా వర్థంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. క్రమశిక్షణతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం వంగవీటి …

Read More »

వీఎం రంగా నాయకత్వంలో పనిచేసినందుకు గర్వపడుతున్నా…

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలకు అండగా నిలిచేతత్వమే వంగవీటి మోహన రంగా కి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించి పెట్టిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వీఎం రంగా వర్థంతిని పురస్కరించుకుని పాయకాపురంలోని ఆయన విగ్రహానికి డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. 1980 నుంచి 1989 మధ్య దాదాపు దశాబ్ద కాలంపాటు రంగా …

Read More »