విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »Monthly Archives: December 2024
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »ఉత్సాహం…ఉద్వేగం….సీపీఐ శత వసంతం
-రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన సీపీఐ శత వార్షికోత్సవాలు -కధంతొక్కిన రెడ్షర్ట్ వలంటీర్లు -అమరవీరులకు నివాళులు -కష్టజీవుల రాజ్యస్థాపనే సీపీఐ లక్ష్యం: పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)ని స్థాపించి 99 ఏళ్లు పూర్తిచేసుకుని వందో సంవత్సరవంలోకి అడుగుపెట్టింది. ఈ చారిత్రక ఘటంలో పార్టీలోని ప్రతిఒక్కరూ ఉత్సాహం, ఉద్వేగానికి లోనైయ్యారు. తొలుత స్థానిక హనుమాన్పేటలోని సీపీఐ 100వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్ వద్ద గురువారం అరుణపతాకాన్ని సీపీఐ రాష్ట్ర …
Read More »ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రోజు రోజుకి పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, ఎలక్ట్రానిక్ వ్యర్ధాల నిర్వహణకు కెఓపి ఫౌండేషన్ కృషి అభినందనీయమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో కెఓపి ఫౌండేషన్ వారు ఈ-వ్యర్ధాల నిర్వహణపై రూపొందించిన వాల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఈనెల 28న రత్నటాటా జయంతి సందర్భంగా కెఓపి ఫౌండేషన్ ఆధ్వర్యంలో …
Read More »ర్యాంప్ లు, డ్రైన్ల పై నిర్మాణాలు చేయకుండా, డ్రైనేజి లైన్ ని మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా నిర్మాణం చేసే బహుళ అంతస్తు భవనాలు రోడ్ల మీదకు ర్యాంప్ లు, డ్రైన్ల పై నిర్మాణాలు చేయకుండా, డ్రైనేజి లైన్ ని మేజర్ డ్రైన్ లోకి కనెక్ట్ చేయాలని, నిబందనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసి) జారీ చేయబోమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ గోరంట్లలో ఆక్యుపెన్సి సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాన్ని పరిశీలించి, సెట్ బ్యాక్, రోడ్ ల కొలతలు, …
Read More »పిచ్చి తుగ్లక్ చర్యల్లో జగన్ రెడ్డి మరో మైలురాయి దాటారు
-తాను పెంచిన విద్యుత్ చార్జీలపై తానే ధర్నాకు పిలుపునిచ్చారు -ట్రూ అప్ చార్జీల భారం కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డిదే -సీఎంగా జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయి -పీపీఏల రద్దు, సోలార్, విండ్ పెట్టుబడిదారులను బెదిరించి విద్యుత్ లోటుకు కారణం అయ్యాడు -జగన్ హయాంలోనే ఏపీ జెన్కో సర్వనాశనం అయ్యింది -రెండేళ్ల క్రితమే విద్యుత్ చార్జీలు పెంచాలని జగన్ రెడ్డి ఈఆర్సీని కోరారు -నేడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు -జగన్ హయాంలోనే వసూళ్లకు అనుమతి కోరిన …
Read More »ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వస్తున్నాయని, మన సత్యవేడు మండలంలోని శ్రీసిటీ నందు పలు పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని నేడు ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు ముఖాముఖి చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకుని పలు అంశాలు వివరించారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సత్యవేడు మండలం తొల్లడం, పెద్ద …
Read More »ప్రధానమంత్రి సూర్య ఘర్:ముఫ్త్ బిజిలీ యోజనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : ప్రధాని
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా 2026-27 వరకు అమలు చేస్తున్నప్రధానమంత్రి సూర్య ఘర్:ముఫ్త్ బిజిలీ యోజనను ప్రజలు పెద్దఎత్తున వినియోగించుకునేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. ఈమేరకు గురువారం ఢిల్లీ నుండి ఆయన దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు,జాతీయ రహదారుల నిర్మాణం,మినరల్ బ్లాకుల వేలం,ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన అమలుకు సంబంధించి ప్రగతి అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల తో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ప్రధానమంత్రి …
Read More »పర్యాటక అభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలి
– ప్రత్యేక ప్యాకేజీ రూపకల్పనకు కృషి చేస్తున్నాం – హోటళ్ల యాజమానులతో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసే బృహత్తర కార్యక్రమంలో హోటళ్ల యాజమానులు కీలక భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కోరారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీశ.. నగరంలోని వివిధ హోటళ్ల యజమానులతో సమావేశమయ్యారు. జిల్లాకు పెద్దఎత్తున పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి జిల్లాను పర్యాటక హబ్ గా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని.. ప్రత్యేక …
Read More »మరింత అనుభూతిని మిగిల్చేలా సామాజిక న్యాయ మహాశిల్ప సందర్శన
– పటిష్ట ప్రణాళికతో ప్రతిపాదనల రూపకల్పనకు కసరత్తు – స్టీరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని 125 అడుగుల డా. బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్ప సందర్శనకు వచ్చేవారికి మరింత మధురానుభూతి మిగిల్చేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని.. ఇందుకు సంబంధించి పటిష్ట ప్రణాళికతో ప్రతిపాదనల రూపకల్పనకు కసరత్తు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. గురువారం డా. బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం, స్మృతివనానికి సంబంధించి కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన …
Read More »
Prajavartha Online Telugu News