Daily Archives: July 13, 2026

ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వాహన చోరుల‌ సింహస్వప్నం

-చోరీకి గురైన వాహ‌నాల ఆచూకి ప‌ట్టేస్త‌న్న కెమెరాలు -గుంటూరులో ఒకే ఒక అలెర్టుతో 7 వాహ‌నాల స్వాధీనం -ఎన్టీ ఆర్ జిల్లాలో మ‌రికొన్ని వాహ‌నాల గుట్టు విప్పిన సీసీటీవీలు -నాలుగు నెల‌ల్లో 81 వాహ‌నాల రిక‌వ‌రీకి స‌హ‌కారం -మిస్సింగ్ కేసుల ద‌ర్యాప్తుల్లోనూ దోహ‌ద‌ప‌డుతున్న ఏఐ ఆధారిత వ్య‌వ‌స్థ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల ఒక‌టో తేదీ.. బాప‌ట్ల జిల్లా చీరాల‌. చిత్తు కాగితాలు ఏరుకుని జీవ‌నం సాగించే త‌ల్లి. త‌న ఆరునెల‌ల చంటిబిడ్డ‌ను పొత్తిళ్ల‌లు పెట్టుకుని ఫుట్‌పాత్ మీద ఓ …

Read More »

నగరంలో ఘనంగా ‘రోటరీ శ్రీదుర్గ తపాడియా డయాగ్నస్టిక్ సెంటర్’ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఘనంగా ‘రోటరీ శ్రీదుర్గ తపాడియా డయాగ్నస్టిక్ సెంటర్’ ప్రారంభమైంది. సోమవారం సూర్యారావుపేటలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంటెలిజెన్స్ ఎడిజిపి మహేష్ చంద్ర లద్ధా ఐపీఎస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… లాభాపేక్ష లేకుండా, కేవలం సేవా దృక్పథంతో సమాజంలోని సామాన్యులకు సైతం సరసమైన ధరలకే నాణ్యమైన వైద్య పరీక్షలను అందించడంలో ‘తపాడియా  డయాగ్నస్టిక్’ యాజమాన్యం ఎంతో ప్రసిద్ధి చెందిందని కొనియాడారు. ఇటువంటి ఉత్తమమైన ప్రాజెక్ట్‌ను విజయవాడ ప్రజలకు …

Read More »

ప్రభుత్వానికి, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు : యార్లగడ్డ వెంకట్రావు

-కార్యకర్తల ఆవేదనను మాత్రమే వ్యక్తం చేశా : యార్లగడ్డ -ఎయిర్‌పోర్టు టెండర్‌లో నా ప్రమేయం నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా : యార్లగడ్డ -సాక్షి తప్పుడు ప్రచారం చేస్తోంది..ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: యార్లగడ్డ -ఎయిర్‌పోర్టు అడ్వైజరీ కమిటీలో ప్రజాప్రతినిధిగా ప్రశ్నించా : యార్లగడ్డ -ప్రత్యర్థులకు ప్రభుత్వ పనులు వెళ్లడంపై కార్యకర్తల్లో ఆవేదన ఉంది : యార్లగడ్డ -టీడీపీ కోసం పోరాడిన కార్యకర్తలకు న్యాయం జరగాలి : యార్లగడ్డ -విజయ డెయిరీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి : యార్లగడ్డ -జూలై …

Read More »

రాష్ట్రంలో ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల‌కు అద‌నంగా మరో 175 ఎంబీబీఎస్ సీట్లు

-పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు 100 సీట్ల‌తో అనుమతి -విజ‌య‌వాడ ప్ర‌భుత్వ సిద్దార్ధకు అద‌నంగా 75 సీట్లు -ఈ విద్యా సంవత్సరంలోనే 4 ప్రభుత్వ కళాశాలల్లో అద‌నంగా 325 సీట్లు -కూటమి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో అదనంగా 505 సీట్లు -ప్రైవేట్‌లో వైద్య క‌ళాశాలల్లో 550 సీట్లు -కూట‌మి ప్ర‌భుత్వ హ‌యాంలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అద‌నంగా 1055 సీట్లు -నీట్ మెరిట్ విద్యార్థులకు భారీ ఊరట.. -ఆనందం వ్య‌క్తం చేసిన వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ అమరావతి, నేటి …

Read More »

భువనశ్వేర్ లో వైద్య ఆరోగ్యశాఖ కమిటీ పర్యటన

-ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు సరఫరా వ్యవస్థ పై అధ్యయనం కోసం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆసుపత్రులకు మందుల పంపిణీ సరఫరా వ్యవస్థపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కమిటీ భువనేశ్వర్ లో సోమవారం పర్యటిoచింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆదేశాల మేరకు అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రాధికారెడ్డి నేతృత్వంలో సభ్యులు భువనేశ్వర్ లో సోమవారం పర్యటిస్తున్నారు. ఒడిస్సా మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ ఎండీ డాక్టర్ పోమాతుడు, ఇతర అధికారులతో వారి …

Read More »

కూటమి ప్రభుత్వం ఇళ్ళు కట్టేదే కానీ కూల్చేది కాదు – ఎంపీ చిన్ని

-పాత రాజరాజేశ్వరి పేట లో రైల్వే అధికారుల నోటీసులపై నిరసన దీక్ష చేస్తున్న స్థానిక నివసితులకు ఎంపీ చిన్ని భరోసా -నేరుగా దీక్ష శిబిరం వద్దకు వెళ్లి సమస్య తెలుసుకొని పరిష్కరిస్తానని హామీ -ఎంపీ చిన్ని హామీతో నిరసన దీక్ష విరమించుకున్న స్థానిక నివాసితులు -రైల్వే, వి ఎమ్ సి అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తారని భరోసా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్లోని పాత రాజరాజేశ్వరి పేటలో రైల్వే స్థలంలో నివాసం …

Read More »

చింతూరు అడవుల్లో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్

-ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాలతో సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమానికి శ్రీకారం -రాష్ట్రంలో తొలిసారి డ్రోన్ సాంకేతికతతో సీడ్ బాల్స్ జారవిడిచే ప్రక్రియ -అడవులు క్షీణించిన ప్రాంతాల్లో పచ్చదనం పునరుద్ధరణకు చర్యలు -వర్షాకాలం, భూ అనుకూలతల ఆధారంగా కార్యక్రమ విస్తరణ -పర్యావరణహిత, దేశవాళీ వృక్ష జాతుల అభివృద్ధికి పవన్ కళ్యాణ్  ప్రణాళికలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపొందించడం, అడవుల పునరుద్ధరణ లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణ దినోత్సవం రోజున ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో ప్రారంభించిన సీడ్ బాల్స్ …

Read More »

ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో “గ్రీవెన్స్ డే” నిర్వహణ..

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. “గ్రీవెన్స్ డే” నిర్వహణలో భాగంగా APCRDAలోని వివిధ విభాగాల అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(SDC)లతో కమిషనర్ వి. విజయరామరాజు ఐఏఎస్ గారు సమీక్ష నిర్వహించారు. వారి విభాగాలలో పలు అంశాలపై చర్చించి..నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు. రాజధాని రైతులు, గ్రామస్తులు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం అర్జీలను అడిషనల్ కమిషనర్లు …

Read More »

భూసమీకరణ కింద 32.25 ఎకరాల భూమిని అందజేసిన రాజధాని అమరావతి రైతులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి కట్టా బ్రహ్మవర్ధనరావు కుటుంబసభ్యులు, రైతులు బడేటి ధర్మారావు, ఉన్నం నరహరి ల్యాండ్ పూలింగ్ పథకం కింద తమ భూములను స్వచ్ఛందంగా అందజేసేందుకు ముందుకొచ్చారు. మందడం, వెంకటపాలెం గ్రామాల పరిధిలో తమ ఆధీనంలో ఉన్న 25.15 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం కట్టా బ్రహ్మవర్ధనరావు కుటుంబసభ్యులు, అలాగే లింగాయపాలెంకు చెందిన బడేటి ధర్మారావు 6.30 ఎకరాలు, మందడంకు చెందిన 0.80 ఎకరాల భూమిని ఉన్నం నరహరి .. APCRDA అధికారులకు అందజేసేందుకు తమ …

Read More »

ప్రజారాజధాని అమరావతిలో పర్యటించిన ఐఐటీ ఖరగ్‌పూర్ బృందం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ ఎం.అమరనాథ రెడ్డి, అసోసియేట్ ప్రొఫెసర్(Transportation Engineering) డా.క్రాంతి కుమార్ కూన సోమవారం అమరావతిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రాయపూడిలోని ADCL ప్రధాన కార్యాలయంలో వారు ఇంజినీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకై అభివృద్ధి చేస్తున్న LPS జోన్లు 12, 10, 9, 5Cలను వారిరువురు సందర్శించారు. సందర్శనలో భాగంగా LPS జోన్లలో రహదారుల నిర్మాణంలో పాటిస్తున్న విధానాలు పరిశీలించారు. ఐఐటీ ఖరగ్‌పూర్ బృందానికి ఆయా ప్రాజెక్టుల వద్ద …

Read More »