హోమంలో మహానంది దివ్య దర్శనం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శని త్రయోదశి సందర్భంగా శనివారం ఉదయం రామవరప్పాడు శ్రీ అభయ ఆంజయనేయ స్వామి వారి ఆలయం లో నిర్వహించిన రుద్ర హోమం జరుగుతుండగా… ” మహానంది ” దర్శన భాగ్యం కలిగింది. ఒక్కసారిగా భక్తులు ఆ దృశ్యాన్ని చూసి భక్తి తో పులకించారు. ఓం నమః శివాయ… అంటూ పరవశించారు. ఈ హోమంలో మావుడూరు సతీష్ కుమార్ శర్మ, మావూడూరు రవీంద్ర కుమార శర్మ ఋతిక్కులు గా పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేడు(ఈనెల 16) ఢిల్లీకి మంత్రి సవిత

-భారత్ టెక్స్-2025 లో పాల్గొన్ననున్నమంత్రి -రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ -చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తరణకు చర్చలు అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *