వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులకు చంద్రికకిరణ్ ల వివాహ ఆహ్వానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో వైసీపీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుటుంబ సమేతంగా కలిశారు. ఈ నెల 23 న లబ్బీపేటలోని ఎస్. ఎస్. కన్వెన్షన్ సెంటర్ నందు జరగనున్న తమ ద్వితీయ కుమార్తె చంద్రిక వివాహ వేడుకకు హాజరు కావలిసిందిగా దంపతులను ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వానపత్రిక అందజేసి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించవలసిందిగా కోరారు. పెళ్లి పత్రిక స్వీకరించిన ఆయన తప్పకుండా వివాహానికి వస్తానని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నేడు(ఈనెల 16) ఢిల్లీకి మంత్రి సవిత

-భారత్ టెక్స్-2025 లో పాల్గొన్ననున్నమంత్రి -రాష్ట్రంలో పెట్టుబడులకు పలు పారిశ్రామికవేత్తలతో భేటీ -చేనేత వస్త్రాల మార్కెటింగ్ విస్తరణకు చర్చలు అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *