Breaking News

పదో తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్

– ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి
– తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడే ఫలితాలు సాధించండి
– పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రేపు జరగబోయే పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా పరీక్షలు రాయాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గర్వపడే ఫలితాలు సాధించాలి. విధ్యాభ్యాసంలో పదో తరగతి పరీక్షలు అత్యంత ముఖ్యమైనవి. ఉన్నత విద్యాభ్యాసానికి కీలకంగా నిలిచే మంచి మార్కులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తిరుపతి జిల్లాలో పదవ తరగతి పరీక్షలు నిర్వహణకు సర్వం సిద్ధం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో పదవ తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చాలా పకడ్బందీగా చేపట్టడం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *