మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖమంత్రి పీయుష్ గోయల్ కు ఆదివారం ఉదయం గన్నవరం విమానాశ్రయంలో గుడివాడ రెవెన్యూ డివిజనల్ అధికారి జి. బాలసుబ్రమణ్యం పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, ఉండవల్లిలోని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యేందుకు వారి నివాసానికి బయలుదేరి వెళ్లారు.
Prajavartha Online Telugu News