Breaking News

యధావిధిగా జిల్లా స్థాయి స్పందన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం డిసెంబర్ 4 వ తేదీన కలెక్టరేట్ లో యధావిధిగా జిల్లా స్థాయి స్పందన నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు డా కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా డివిజన్, మునిసిపల్, మండల, గ్రామ వార్డు సచివాలయం పరిధిలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నందున అక్కడ ఆయా డివిజన్, మునిసిపల్, మండలాల, గ్రామ సచివాలయం పరిధిలో ప్రజలు వారి అర్జీలను ఇవ్వవలసినదిగా కోరడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *