విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం కార్పొరేషన్ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో జరుగు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, అమ్మవారి దర్శనానికి వచ్చు భక్తజన సందోహం ఎక్కువగా ఉన్నందున, ఈ సోమవారం నిర్వహించడం లేదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదివారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు దీన్ని గమనించవలసిందిగా కోరారు.
Prajavartha Online Telugu News